ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఉత్సవాలైన బోనాలకు నగరం సన్నద్ధమవుతున్నది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జూలై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని, 24న పాతబస్తీ లాల్దర్వాజ, 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాల�
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. గంట ముందు నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రోజు, తొలి ఎగ్జామ్ కావడంతో వారిలో కాస్త కంగారు కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 34,929 మంద
నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. జిల్లాలో మొత్తం 8,099 మంది విద్యార్థులు ప రీక్షలు రాయనున్నారు. అందులో 8,067 మంది రెగ్యుల ర్, 32 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీ�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 42, 003 మం�
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
నైరుతి రుతుపవనాలు సోమవారం దక్షిణ బంగాళఖాతం, అండమాన్ దీవుల్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు, మూడ్రోజుల్లో సమీప ప్రాంతాలకూ విస్తరిస్తాయని, దీంతో అండమాన్ నికోబార్ దీవు�
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శేరిలింగంపల్లి జోనల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వ పరంగా తగు షెడ్యూ�
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించ�
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పేమెంట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాలకూ డిజిటలైజేషన్ విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే వాణిజ్య బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల
ఓఆర్ఆర్-2 పథకం తొలి ఫలం 60 కాలనీలకు చేరింది. స్వచ్ఛ జలాలతో ఆ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. ఈ పథకంలో భాగంగా 215 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు పూర్తి చేసిన అధికారులు.. నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రత్యేక క్యా�
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాలశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. తక్కువ సమయంలోనే సేకరణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొనుగోలుకు ప్రధానమైన ని�
ప్రయాణికుల సౌకర్యార్థం ఫిరోజ్గూడలో చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి రానున్నది. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి ఫతేనగర్-బాలానగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ ఫిరోజ్గూడలో నిర్మించి