నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోడు భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాలతో అధికారు
జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే విలువైన ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీ
తెలంగాణ రాష్ట్ర సర్కారు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆసిపాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళిత బంధు పథకంలో మంజూరైన చిత్ర ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్
కరీంనగర్ కళోత్సవాలకు వేళయింది.. బతుకమ్మ, దసరా పండుగల వేళ మూడు రోజుల పాటు కనువిందు చేసే వేడుకలకు మరి కొద్ది గంటల్లో తెరలేవబోతున్నది.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు కళల
అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా అందిస్తున్న సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజా�
ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రానేవచ్చింది. నేడు ఎంగిలిపూలతో మొదలై, సద్దుల దాకా (అక్టోబర్ 3వ తేదీ) ఊరూరా అంబరాన్నంటనున్నది. తొమ్మిది రోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలుగా కానుండగా, ‘బతుకమ్మ.. బతుక�
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
జహీరాబాద్ ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నది. నేడు మంత్రి హరీశ్రావు విచ్ఛేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆ �
కేంద్రం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక కొర్రీలు పెడుతోందని, ఇప్పటికైనా వైఖరి మార్చుకొని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని రాష్ట్ర పంచాయతీ రాజ్; గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
పెద్దపల్లి జిల్లాలో నవశకం ఆరంభం కాబోతున్నది. ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువచేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ నేడే అందుబాటులోకి రాబోతున్నది. సోమవారం మధ్యాహ్�
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచ
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బస్తీ దవాఖానలతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.