సంగరెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మంగళవారం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంమైంది. దీంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ క్యాడర్లో నూతన�
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్ (పీటీ)లోని లలితా పరమేశ్వరీ దేవి ఆలయంలో సహస్ర చండీ మహాయాగ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి.
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
బంగారం తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మరో గుర్తింపు లభించింది. అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా రిజర్వు బ్యాంక్ వర్గీకరించింది. సెంట్రల్ బ్యాంక్ నూతన స్కేల్ ఆధారి�
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 582 మంది అభ్యర్థులకు పరీక్షలు ఉండగా, 451మంది అభ్యర్థులు హాజరయ్యారు. 131 మంది అభ్యర్థులు గైర్హా�
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మొసంగి గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంక�
ఐటీడీఏ ఆధ్వర్యంలో, గిరిజన కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గిరిజన హస్తకళా మేళా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మండలంలోని కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావే�
నగరంలో అనువైన ప్రయాణానికి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. శేరిలింగంపల్లిలోని కొత్తగూడ వద్ద నిర్మితమవుతు�
రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రూ.1.50కోట్లతో నిర్మించిన కార్యా
రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాప
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఆదివారం 40వ డివిజన్లో రూ.50లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మరుపల్ల రవితో కలిసి ఎమ్మెల్యే శంకుస�