రైతులు కాలానికి అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలనీ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ సంఖ్యలో క్వారీలకు అనుమతి ఇవ్వడంతో ఇసుక దొరకడమే బంగారమైపోయింది.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నది.
చలికాలం చాలా ప్రమాదకరమైంది. వస్తూ వస్తూ దగ్గు, జలుబు తదితర శ్వాస సంబంధ సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ఆ రుగ్మతలకు అడ్డుకట్ట వేయడానికి అనేక మార్గాలున్నాయి
ఆర్టీసీకి దసరా పండుగ కలిసి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రయాణికుల కోసం గత నెల 24, 25 తేదీల్లో, 30 నుంచి ఈనెల 4 వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. నల్లగొండ రీజియన్ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, న
వానకాలం సాగు 63.66 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో అత్యధికంగా పత్తి 42.61 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వరి 6.48 లక్షల ఎకరాలు, కంది 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది
వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో కర్షకులకు వర్షాలు బాగా కురిస్తే ఆనందం. దేశంలో పంటలు బాగా పండాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లో కురిసే నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారం. జూన్లో తొలివానలు మొదలుకాగానే అప్ప�
అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బు