Inavolu | భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది.
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీనివాస్ వైద్యసిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని గంథంపల్లి, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి క�
భారతదేశం జీ20 దేశాలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజ్భవన్ నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ జీ20 లోగో పోటీల్లో కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బహుమతులు పొందినట్లు నోడల�
రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని దండేపల్లికి చెందిన మాదం భిక్షపతి తన గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�
కొత్తకొండ జాతరలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోన్ డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులు చెల్లించి ఆల య ప్రదక�
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వె�
తెలంగాణ ప్రభుత్వం పేదలు కంటిచూపు విషయంలో బాధపడొద్దని చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కంట
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్ల, తీగరాజుపల్లి, నర్సానగర్ గ్రామాల్లో రూ.80 లక్షలతో నూతన జీపీ భవనా�
అనాథ వృద్ధురాలిని చేరదీసి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. ఆమెకు ఇంటిని నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఇందిరానగర్లో పోలీసులు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన�
స్టేషన్రోడ్డులోని రాధాకృష్ణ గార్డెన్లో బుధవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో సద్గురు త్యాగరాజస్వామి 176వ ఆరాధన మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం నాదరి ఎల్లో(గోల్డ్ కలర్) మిర్చి వచ్చింది. మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి ఈ రంగు మిర్చి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చ�
‘కేంద్రమంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రాష్ట్రం అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.. ఎనిమిదేళ్ల కిందటి తెలంగాణకు నేటి తెలంగాణ రాష్ట్రానికి తేడా కనించ