నిత్యం ప్రజల మధ్య ఉంటున్న ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్ డిమా
జాతీయ విద్యా విధానం 2020 (ఎన్పీఎస్), నూతన పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) వెంటనే రద్దు చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు.
Errabelli Dayakar rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు హోంగార్డు జీతాలు కూడా తక్కువగా
నిట్లో మూడు రోజులుగా నిర్వహించిన టెక్నోజియాన్ ఆదివారం ముగిసింది. చివరి రోజు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి 65 ఈవెంట్లను తిలకించారు. టెక్నోజియాన్ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిం�
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు
పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది
పోక్సో ప్రత్యేక కోర్టులతో లైంగిక దాడి బాధితులు సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నవీన్రావు, నోబెల్ బహుమతి గ్రహీత కైలా�
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో గొడవలు కామన్గా మారిపోయాయి. నిత్యం ఏదో పనిమీద వెళ్లిన తమ భర్తో.. లేక కుమారుడో క్షేమంగా ఇంటికి చేరేలా దీవించు దేవుడా అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తమ తప్పు లే�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశ�
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగలోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించింది. వడ్డీ వ్యాప
నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను చక్కదిద్దిన అనుభవంతో వరంగల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 1 నుంచి వరంగల్ కమిషనరేట్ పో