హనుమకొండ, వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం క్రాస్కంట్రీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను తెలంగాణ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోవిందాద్రి ఉత్సవమూర్తుల ఉపాలయంలో ఆదివారం సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. 27వ డివిజన్ గోవిందరాజులస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థాని�
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిచాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కా�
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది
ఒకరిపై దాడి చేసిన సంఘటనలో శుక్రవారం నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యానగర్కాలనీ చుంచుపల్లికి చెందిన కుక్కమూడి సంపత్ ఆర్ఎంప
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ శుక్రవారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించారు. వాహనదారులతో మాట్�
సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మ
జిల్లా ప్రజలపై వెయ్యి నామాల వేంకటేశ్వరస్వామి చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని చతురూప అయ్యప్ప సహస్ర లింగేశ్వర స్వామి ఆలయంలో �
దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే ప్రక్రియ మొదలైంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది దసరా నాడే బీఆర్ఎస్ ఏర్పాటైనా కేంద్ర ఎన్నిక�
జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలుత 508 ఎకరాల్లో సాగు చేయడానికి యాక్షన్ప్లాన్ రూపొందించారు. సబ్సిడీపై చిరుధాన్యాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 22వ (ద్వివింశతి) మండల పూజ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పంబారట్టు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు�
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో నిజాయితీ అధికారులకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేయిస్తంభాల గుడి నుంచి అంబేదర్ విగ్రహం వరక�