పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి
క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. అంబేద్కర్ సెంటర్లో ఉన్న విగ్రహానికి వైస్ చైర్మన్ కొత్త
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం గజగజా వణుకుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని దుస్తులు ధరించినా, మంట కాగినప్పటికీ ఇంట్లోకి వచ్చే సరికి గది అంతా చల్లగా ఉంటుంది
పోలీస్ నియామకాల్లో కీలకమైన ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని కేయూ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్
చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�
వర్ధన్నపేట నియోజ కవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని మంగ్త్యా తండా, బూరుగుమళ్ల, చ�
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా