వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పనులు తుది దశకు చేరిన ఇండ్లను ఉన్నతాధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల పురోగతి, ఇండ్ల కేటాయింపు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్న�
పట్ట ణంలో కోతులు, పందులు, కుక్కల బెడద తీవ్ర స్థాయి లో ఉందని, వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్న దృష్ట్యా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. అంతేకాకుండా అ�
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ�
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలను అరికట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్ హెచ్టీఎస్) యాప
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆ
అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిరు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�
పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 5,456 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస�
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మ క్క-సారలమ్మల మినీ జాతర ఫిబ్రవరిలో జరుగనున్నది. ఇటీవల అమ్మ వార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజ�
హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు
జిల్లా ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిస�
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో అతి పురాతన కేశవమూర్తి ఆలయం ఉన్నది. చుట్టూ పంటపొలాల మధ్య శిథిలావస్థలో భూమిలో కూరుకుపోయి కనిపిస్తున్నది. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మండపాలున్నాయి. మండప స్తంభ�