మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అలంకరణ, మూలమంత్ర హోమాలను అర్చకులు సుదర్�
రంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ సంచులకు డబ్బుల చెల్లింపుల అంశంపై తెలుసుకునేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులతో పాటు చాం బర్ ప్రతినిధులు గురువారం సందర్శించా
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షణ్ 2.0 పేరుతో ప్రకటించిన తాజా అవార్డుల్లో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ మేరకు స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర�
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
రాష్ట్రంలోని ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇటీవల ఆదేశాల జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా 3,24,644 మందికి అత్య�
ఆకట్టుకున్న వేషధారణలు, కట్టిపడేసే సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన గాత్రంతో పాడిన పాటలు, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.. ఇలా ఎన్నో రకాల కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి కళా ఉత్సవ్-2022 �
రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న మిరప తోటలకు రసం పీల్చే పురుగులు తీవ్ర నష్టం కగిలిస్తున్నాయి. రెండేళ్లుగా తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి ద్వారా మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పూత, కాత దశకు వచ్చే స�
దివ్యాంగులతో మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంక మమేకమయ్యారు. వారితో కలిసి క్యారమ్స్, చెస్, త్రోబాల్, జావెలిన్ త్రో తదితర ఆటలు ఆడి వారిలో ఉత్సాహం నింపారు. దీంతో అక్కడున్న క్రీడాకారులంతా ఉల్లాసంగా