ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి
ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఉన్నవాటిని కూడా రాకుండా చేసి యువతలో ఆగ్రహానికి కేంద్ర సర్కారు ఆజ్యం పోసింది. ‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తది.. ఉపాధి దొరుకుతది’ అని ఆశలు పెట్టుకున్నవారికి బీజేపీ సర్కారు మొం�
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�
KNRUHS | పీజీ డెంటల్ యజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా నేడు(నవంబర్10వ తేదీ) రెండో విడత వెబ్
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. తద్వారా విద్యార్థి దశలోనే వారి సృజనాత్మకతకు పదునుపెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ కొత్త ఆవిష్కరణలు
నాసి రకం వరి విత్తనాలపై అధికారులు దృష్టి సారించారు. వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధ్యులైన విత్తన విక్రయదారులపై చర్యలకు ఉపక్రమించా రు. ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశా రు. ప్రత
పలు కుటుంబాల్లో వెలుగులు నింపిన ఇల్లూరి కృష్ణారెడ్డి ఇల్లు చీకటిమయమైంది. బిల్డర్గా స్థిరపడి ఎందరికో జీవనోపాధి కల్పించిన కృష్ణారెడ్డి కుటుంబం మాత్రం ఛిద్రమైంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ 45నిమిషాల్ల
ఆయిల్పామ్ సాగు తో మంచి ఆదాయం వస్తుండడంతో రైతులకు ఆసక్తి పెరుగుతున్నది. మొక్కలు, బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తుండడంతో ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 69,565ఎకరాల్లో �
లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 27.5టన్నుల నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. మంగళవారం సీరోలు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివర�
రైతన్న కష్టం తెలిసిన నేత కేసీఆర్ రాక కోసం యావత్ దేశ రైతులు ఎదురుచూస్తున్నారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని నందనం సొస�
జిల్లాలో వరి కోతలు షురువయ్యాయి. మరో వారం రోజుల్లో జోరందుకోనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కమలాపూర్ మండలంలో 19, ఎల్కతుర్తి మండలంలో నాలుగు
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సద్దిమూట కట్టి, భారతీయ జనతా పార్టీకి గోరి కట్టారని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.