కూతురు గెంటేయ డంతో నిలువ నీడ లేకుండాపోయింది. బస్షెల్టరే ఆవాసంగా మారింది. ఎండయినా, వానయినా అక్కడే జీవనం సాగిస్తున్నది. ఇదీ 70 ఏండ్ల గొర్రె మార్త దీనస్థితి. ఆమె దుస్థితిని తెలుసుకుని పోలీసులు చలించారు. కాజీ�
పొలం దున్న లేదు.. నాటు వేయలేదు.. విత్తనం చల్లలేదు. మందులు వేయలేదు.. మందులు పిచికారీ అస్సలే చేయలేదు.. అయినా పంట మాత్రం చేతికి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఎకరానికి 20 నుంచి 25 బస్తాల వరి ధాన్యం చేతికి అందింది. మొ�
ఉమ్మడి జిల్లాకు కీర్తి కిరీటమైన కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) కరంటు ఉత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లోని ఈ ప్రాజెక్టులో ఉన్న రెండు యూనిట్లు గరిష్ఠ సా
రంగల్ మహా నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె ప్రజారోగ్యం, అర్బన్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షించా�
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు గొర్రె మార్త(70). స్వగ్రామం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం. జీవిత చరమాంకంలోనూ అవ్వను కష్టాలు వీడడం లేదు. 12 ఏళ్లకే పెళ్లయిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసీ తెలియని వ
కురవి ఏకలవ్య పాఠశాల వేదికగా మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పండుగ ఉత్సాహంగా ఆరంభమైంది. ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న గేమ్స్-స్పోర్ట్స్ మీట�
గత ఏడాది తీవ్ర నష్టాల నేపథ్యంలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలోని 13 మండలాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు కాగా,
‘కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు �
Rains | ఆగ్నేయ ద్వీపకల్ప దిక్కున శనివారం నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ను నైపుణ్య, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు తెల�