రైతులు వ్యవసా య ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రతి గన్నీ బ్యాగుకు సంబంధిత కరీదు వ్యాపారి రూ.30 చెల్లించేందు కు వ్యాపారులు అంగీకరించారని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్లో నెగ్గేందుకు తీవ్రంగా శ్ర
Warangal | దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు
పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతులు అందిస్తున్నందున దీనిని వినియోగించుకుని చదువులో రాణించి తల్లిదండ్రుల కలల ను సాకారం చేయాలని రాష్ట్ర పంచాయత�
రోజురోజుకూ పత్తి ధర పైపైకి ఎగుస్తున్నది. ఈ నెల ఒకటి నుంచి నిలకడగా పెరుగుతూ వస్తున్నది. మార్కెట్లో అక్టోబర్ చివరి వారంలో ఒకింత తగ్గి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.7,225 పలికింది. నవంబర్ నుంచి క్రమేనా పుంజుకున�
యాసంగిలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేసి సక్సెస్ అవడంతో ఈ ఏడాది మరికొందరు ముందుకొస్తున్నారు. 24 గంటల కరంటు.. పుష్కలంగా నీళ్లు ఉండడం.. ధరల పెరుగుదల.. మక్కజొన�
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�
గ్రేటర్ వరంగల్లో కొత్తగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే రూ.75కోట్లతో విశాలంగా హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ని�
పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుప�
Errabelli Dayakar rao | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు బీమా, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంటు దేశానికే ఆందర్శంగా నిలుస్తున్నాయని