వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�
లక్నో : యాపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పర్వానికి బ్రేక్ పడటం లేదు. ఆగ్రా జిల్లాలోని పిన్హట్ ప్రాంతంలో దళిత మహిళ(25)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది
చిన్నారులు| ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్�
అక్రమ మద్యం| ఉత్తరప్రదేశ్లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. ద�
లక్నో : గృహ హింస ఫిర్యాదు ఇచ్చిన మహిళ సమస్యను పరిష్కరించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ (57) ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది. కాని�
లక్నో: ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నుంచి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది. దరఖాస్తు నిర్దేశిత ర�
లక్నో: చెవిటి, మూగ పిల్లలతోపాటు మహిళలను మత మార్పిడి చేయించిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా మత మార్పిడికి పాల్పడుత�
లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన ఒక వరుడు, తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పలు ఎండ్ల బండ్లపై ఊరేగింపుగా పెండ్లికి వెళ్లారు. కుషరి గ్రామంలోని తన ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్ల�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్ఫూర్లో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేసేందుకు స్థానిక వ్యాపారులు ముందుకు వచ్చారు. తల్లిదండ్రులను లేదా కుటుంబానికి ఆధారమైనవారిని కరోన
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుడు, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడ్ని చేశారు. తూర్పు యూపీ జిల్లా మౌకు చెందిన ఆయన శాసన మండలిలో సభ్యుడు కూడా. కరో�
లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానిక