లక్నో : లిక్కర్ బాటిల్ ను పడవేసిందనే కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపిన ఘటన యూపీలోని ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ దులాహి గ్రామంలో
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�
అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్
లక్నో : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయ�
లక్నో : ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎస్ఐ ఆరోపించారు. దవాఖాన నిర్వాకంపై ఎస్ఐ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడ�
లక్నో: ఇంటి పైకప్పు కూలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు పి
లక్నో : కొవిడ్-19 చికిత్సలో దీటుగా పనిచేస్తుందని చెబుతున్న విరాఫిన్ డ్రగ్ మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అందుబాటులోకి రానుంది. లక్నో, వారణాసి, ప్రయాగరాజ్ జిల్లాల్లో ఒక్కో దవాఖాన�
లక్నో : ఉత్తర ప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 2.14 లక్షలకు పైగా సీట్లలో 3.52 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద
భద్రాద్రి కొత్తగూడెం : బాధిత స్థితిలో ఇంటిని విడిచిపెట్టిన మహిళ 25 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ కృషితో తిరిగి కుటుంబ సభ్యులను కలిసింది. మహిళ దశాబ్దం పాటు దౌర్భాగ్యమై
లక్నో : ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతుండటంతో యూపీ ప్రభుత్వం ఆక్సిజన్ కొనుగోలు, సిలిండర్ల రీఫిల్లింగ్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను తప్పనిసరి చేసింది. ఇండ్లలో ఆక
భర్తపై అనుమానంతో | భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య ఎలాగైనా అతన్ని పోలీసులకు పట్టించాలనుకుంది. కానీ విధి బాగా లేక ఆమెనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
క్రిమినల్| కరడుగట్టిన నేరస్థుల కోసం పోలీసులు ఓ ఇంటిపై రైడ్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ క్రిమినల్ రెండో అంతస్థులో ఉన్న బాత్రూమ్ కిటికీలో నుంచి దూకాడు.