లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ�
బల్లియా : టైర్, పెట్రోల్ ఉపయోగించి మృతదేహాన్ని దహనం చేసినందుకు ఐదుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మాల్
కొత్త పెళ్లి కూతురు | కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఓ కొత్త పెళ్లి కూతురు వచ్చింది. ఆ నవ వధువు ముఖాన్ని కొంగుతో కవర్
లక్నో : ఉన్నతాధికారుల మానసిక వేధింపులు, దుష్ప్రవర్తన కారణంగా 14 మంది ప్రభుత్వ వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం సీఎంవో కార్యాలయంలో తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అదేవి�
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)ని కరోనా వైరస్ వణికిస్తోంది. కొవిడ్-19 లక్షణాలతో ఏఎంయూ క్యాంపస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల్లో 34 మంది మరణించడం కలకలం రేపింది. కరో�
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.