లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫ�
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అంది�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ఓ టీవీ జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఏబీపీ న్యూస్, ఏబీపీ గంగా ఛానల్కు పనిచేస్తున్న సులభ్ శ్రీవాత్సవ్ రోడ్డు ప్రమాదంల�
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇటీవల నిర్మించిన కరోనా మాతా ఆలయాన్ని కూల్చివేశారు. భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కరోనా మహమ్మారి బారిన పడకుండా అమ్మవారి రక్షణ కోసం �
కరోనాకు గుడి| కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రాణాంతక వ్యాధి తమకు రావొద్దని, ఊరి ప్రజలంతా క్షేమంగా ఉండాలని అంతాకలిసి ఓ
ఆగ్రా : యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్ లు ఇవ్వరాదని అవి వారిపై లైంగిక దాడులకు దారితీస్తాయని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బాలికలను మొబై
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బుధవారం బీజేపీ�
న్యూఢిల్లీ : ఆగ్రాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో 22 మంది రోగులు మరణించారనే వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆక్సిజన్ తో పాటు మాన�
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా ష