లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో శనివారం 53 స్థానాల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన జడ్పీ సభ్యులంతా ఐక్యతతో ఉండాలని కోరుతూ సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, చంద�
హపూర్ : యాపీలో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. హపూర్ జిల్లాలోని రసూల్పూర్ గ్రామంలో మహిళ తన ఏడాదిన్నర వయసున్న కుమారుడి గొంతునులిమి చంపి ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు ఏమాత్రం బ్రేక్ పడటం లేదు. హపూర్ జిల్లాలోని గర్ ముక్తేశ్వర్ ప్రాంతంలోని హోటల్లో మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్�
లక్నో : తాను తీసుకున్నఅప్పు కంటే అధిక మొత్తం చెల్లించినా ఇంకా డబ్బు కోసం వేధిస్తుండటంతో విషం సేవించి బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం యూపీలోని ఫతేగంజ్లో వెలుగుచూసింది. స్కూల్ టీచర్గ�
లైంగికదాడి| ఉత్తరప్రదేశ్లో మగువలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో మృగాళ్లు అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. సుల్తాన్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలి�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను కూడా ఆదాయపన్ను కడుతున్నట్లు �
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వ�
మీరట్ : రక్షక భటులుగా బాధితులకు అండగా నిలవాల్సిన వారే స్వంత మనిషినే కాటేశారు. కామంతో కండ్లు మూసుకుపోయిన మామ తాను పోలీస్ అనే విషయం మరిచి మహిళా పోలీస్గా పనిచేస్తున్న కోడలిపైనే లైంగిక దాడికి ద
బదౌన్ : ఉత్తర్ ప్రదేశ్లోని బుదౌన్లో దారుణం జరిగింది. కొత్తగా పెండ్లయిన మహిళ(20)పై భర్త, ఇద్దరు మరుదులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కట్నం విషయంలో భర్త కుటుంబ సభ్యులు కొందరు ఆమెను వ�
లక్నో : ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెండ్లికి సిద్ధమైన భర్త (మతపెద్ద)ను భార్య హత్య చేసింది. ముజఫర్నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మూడో భార్య కోసం మతపె�
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�
సొంతూరికి రైలెక్కిన రాష్ట్రపతి దంపతులు | భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు.