లక్నో : గృహ హింస ఫిర్యాదు ఇచ్చిన మహిళ సమస్యను పరిష్కరించేందుకు ఆమె ఇంటికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ (57) ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది. కాని�
లక్నో: ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నుంచి అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించింది. దరఖాస్తు నిర్దేశిత ర�
లక్నో: చెవిటి, మూగ పిల్లలతోపాటు మహిళలను మత మార్పిడి చేయించిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా మత మార్పిడికి పాల్పడుత�
లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన ఒక వరుడు, తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పలు ఎండ్ల బండ్లపై ఊరేగింపుగా పెండ్లికి వెళ్లారు. కుషరి గ్రామంలోని తన ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్ల�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్ఫూర్లో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం చేసేందుకు స్థానిక వ్యాపారులు ముందుకు వచ్చారు. తల్లిదండ్రులను లేదా కుటుంబానికి ఆధారమైనవారిని కరోన
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుడు, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడ్ని చేశారు. తూర్పు యూపీ జిల్లా మౌకు చెందిన ఆయన శాసన మండలిలో సభ్యుడు కూడా. కరో�
లక్నో : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదని బీజేపీ భాగస్వామ్య పక్షం నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ కుమార్ నిషాద్ అన్నారు. నిషాద్ సామాజిక వర్గానిక
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫ�
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అంది�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ఓ టీవీ జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఏబీపీ న్యూస్, ఏబీపీ గంగా ఛానల్కు పనిచేస్తున్న సులభ్ శ్రీవాత్సవ్ రోడ్డు ప్రమాదంల�