లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందర�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధి
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర
లక్నో : పెండ్లి వేడుకలో నూతన జంట దండలు మార్చుకునే సమయంలో వరుడి తల్లి అందరి ముందే అతడిపై చెప్పు దెబ్బలతో విరుచుకుపడింది. యూపీలోని హమీర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన వీడి�
లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడిఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్ధానికులు ఆమెను ఝాన్సీ ఆ
కల్యాణ్ సింగ్| ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స�