యూపీలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బిజ్నోర్ జిల్లా అలీపూర్మాన్ వద్ద ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన�
న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా స
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గుర�
గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు దారుణం పరారీలో నిందితులు.. ఒకరి అరెస్టు ముజఫర్నగర్లో బాలికపై లైంగిక దాడి బాలిక క్లాస్మేట్ సోదరుడే నిందితుడు నోయిడా, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లో దళితులపై అఘాయిత్యాలు ఆ
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగ
Danish PM Mette Frederiksen | డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రేమ సౌధం తాజ్మహల్ను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ ప్రదేశంగా అద్భుతమైందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొ�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను సందర్శించారు. చీపురు చేత పట్టి ఆ దళిత వాడలో ఆమె ఊడ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద