న్యూఢిల్లీ, జూలై 24: సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధమైంది. అయితే అందుకు ఓ షరతు విధించింది. యూపీలో ముస్లిం అభ్యర్థిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఎస్పీతో పొత్తుకు సిద్ధమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస
అలీఘఢ్ : యూపీలో అమానవీయ ఘటనలకు బ్రేక్ పడటం లేదు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతుండగా దళితులపై వేధింపులు, అరాచకాలూ కొనసాగుతున్నాయి. అలీఘఢ్ జిల్లాలోని హర్దుగంజ్ ప్రాంతంలో దళ�
లక్నో : యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ (89) ఆరోగ్యం నిలకడగా లేదని, డాక్టర్లు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీ�
అక్కడికి వెళ్లాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అయి
ఢిల్లీ,జూలై : ‘రుద్రాక్ష్’ ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్ వెన్షన్ సెంటర్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసిలో ఆధునిక సాంకేతికతో నిర్మించారు. 1,200 మంది కూ