లక్నో: ఉత్తరప్రదేశ్ను వైరల్ రోగాలు వణికిస్తున్నాయి. కాన్పూర్ జిల్లాలోని కుర్సౌలి గ్రామంలో వైరల్ రోగాలతో 12 మంది మరణించారు. అయితే వీరందరికీ డెంగ్యూ నెగిటివ్గా నిర్ధారణ అయ్యిందని సీనియర్ వైద్య అధిక�
లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కల
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో తమ పార్టీ అభ్యర�
ఎమ్మెల్యే టికెట్ | మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా.. అయితే అప్లయ్ చేసుకోండి. అయితే దరఖాస్తుతోపాటు రూ.11 వేలు ఇవ్వండి. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు పంపించండి.
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ కుమారుడు కవి అహ్మద్పై పోలీసులు లైంగిక దాడి, దోపిడీ ఆరోపణలపై �
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిలో 2,097 మంది కరోనాతో మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఈ ఏడాది ఏప్రిల్ 15 న�
లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కు
లక్నో: కారులో మహిళపై కొందరు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కారు నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. లక్నోకు చెందిన ఒక మహిళ కాన్పూర్లోని ప్�
Sanjay Raut | యూపీ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన | రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుత�
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం