లక్నో: ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిలో 2,097 మంది కరోనాతో మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఈ ఏడాది ఏప్రిల్ 15 న�
లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కు
లక్నో: కారులో మహిళపై కొందరు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కారు నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో ఈ ఘటన జరిగింది. లక్నోకు చెందిన ఒక మహిళ కాన్పూర్లోని ప్�
Sanjay Raut | యూపీ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : శివసేన | రాబోయే ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుత�
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. �
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
లక్నో: చాలా ఏండ్లుగా వినియోగించని లిఫ్ట్ను రిపేర్ కోసం తెరిస్తే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లా కైలిలోని ఒపెక్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. 500 పడకల ఆసుపత్రిని 1991ల�
లక్నో : యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర�