ముంబై : యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండకు నిరసనగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈనెల 11న మహారాష్ట్ర బంద్కు పిలుపుఇచ్చాయి. ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి అజయ�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఛత్త
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కలిశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆయన కుమారుడు ప్రయాణించిన కారు రైతులపై దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. �
మంత్రి కుమారుడు, అతని సన్నిహితులపై చర్యలు తీసుకోండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు యూపీ లాయర్ల లేఖ కాంగ్రెస్ నేత ప్రియాంకతో పాటు మరో 10 మంది అరెస్టు రైతులకు బాసటగా ఢిల్లీ, పంజాబ్, యూపీలో నిరసన�
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
లక్నో: ఆ ఊరి ప్రజలు ట్రాక్టర్లపై తమ కాలనీలకు వెళ్లి వస్తున్నారు. వర్షాల వల్ల తమ ప్రాంతం ఇంకా నీటి ముంపులోనే ఉండటం దీనికి కారణం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గమైన గొరఖ్పూర్ ఇటీవల కురిసిన �
కోల్కతా: ఉత్తరప్రదేశలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అక్కడ ఉన్నది ‘రామ రాజ్యం’ కాదని, ‘హత్యా రాజ్యం’మని విమర్శించారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన హింస�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
Omar Abdullah : ఉత్తరప్రదేశ్ను నయా జమ్ముకశ్మీర్గా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. సోమవారం ఆయన ..