లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
లక్నో: ఆ ఊరి ప్రజలు ట్రాక్టర్లపై తమ కాలనీలకు వెళ్లి వస్తున్నారు. వర్షాల వల్ల తమ ప్రాంతం ఇంకా నీటి ముంపులోనే ఉండటం దీనికి కారణం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గమైన గొరఖ్పూర్ ఇటీవల కురిసిన �
కోల్కతా: ఉత్తరప్రదేశలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అక్కడ ఉన్నది ‘రామ రాజ్యం’ కాదని, ‘హత్యా రాజ్యం’మని విమర్శించారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన హింస�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
Omar Abdullah : ఉత్తరప్రదేశ్ను నయా జమ్ముకశ్మీర్గా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. సోమవారం ఆయన ..
Lakhimpur Keri | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమ�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చేలరేగిన హింసలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరణించిన వారిలో నలుగురు రైతులున్నారు. లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన�
లక్నో: ఉత్తరప్రదేశ్లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయపడినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్
లక్నో: ఏడేండ్ల బాలికపై ఒక చిరుత పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని బార�