MP Varun gandhi | దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు్న్నది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులను ఎవ్వరినీ మహమ్మారి వదలట్లేదు. తాజాగా బీజేపీ ఎంపీ వరూణ్ గాంధీ కరోనా బారినపడ్డారు.
యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడుతల్లో పోలింగ్ మార్చి 7న ముగింపు.. 10న ఫలితాలు వెల్లడి కరోనా దృష్ట్యా ఆన్లైన్లో నామినేషన్లకు అవకాశం న్యూఢిల�
న్యూఢిల్లీ, జనవరి 8: ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత ఎన్నికల విధులకు గాను 500 కంపెనీల సీఏపీఎఫ్ సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు తరలించనున్నారు. ఇందులో 375 కంపెనీల బలగాలను ఉత్తరప్రదేశ్కే కేటాయించి
న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను ఓ రైతు చెంపదెబ్బ కొట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ ఘటన ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది. యోగి విధాన�
లక్నో : యూపీలోని గొండా రిజర్వ్ పోలీస్ లైన్లో నిర్వహించిన బడా ఖానా పోటీలో హెడ్ కానిస్టేబుల్ హృషీకేష్ రాయ్ ఏకంగా 60 పూరీలు తిని తన రికార్డును తానే అధిగమించాడు. రిక్రూట్స్ పాసింగ్ అవుట్ పరేడ్కు ముంద
లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో తొమ్మిదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముజఫర�
Jawed Habib | జావెద్ హబీబ్ గురించి తెలుసు కదా. ఆయన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. అలాగే బిజినెస్మ్యాన్ కూడా. ఆయనకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి. హెయిర్ అండ్ బ్యూటీ మీద జావెద
Bipin Rawat: మొయిన్పురిలోని సైనిక్ స్కూల్కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు.
లక్నో: తండ్రి గెలుపు కోసం ఏడేండ్ల బాలిక ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. తేజ్ నారాయణ్ పాండే అనే వ్యక్తి సమాజ్వాదీ పార్టీ న