కాన్పూర్ (యూపీ): యూపీలోని కాన్పూర్లో జికా వైరస్ కేసు వెలుగుచూసింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ అధికారి గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. కాన్పూర్లోని ఐఏఎఫ్ దవాఖానలో చేరారు. వైద�
first Zika virus patient found in Kanpur | ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో తొలిసారిగా ఓ వ్యక్తిలో జికా వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. సదరు వ్యక్తిని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వారెంట్ ఆఫీసర్
లక్నో: రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో రైతు కుటుంబాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ గాంధ�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్లోని మహిళా రైతులను కలిశారు. బారాబంకి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆమె మహిళా రైతులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వచ
Uttar Pradesh | భార్య కొనసాగిస్తోన్న వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోమతి నగర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గ�
Lakhimpur Hheri Violence | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం విచారించనున్నది. ఈ నెల 3న హింసాకాండలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం
Lakhimpur Kheri | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన వాహనంతో తొక్కించి హత్య చేసిన ఘ�
షాజహాన్పూర్: యూపీలోని షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఒక న్యాయవాదిని మరో న్యాయవాది పాత కక్షలతో కాల్చిచంపాడు. సురేశ్ కుమార్ గుప్తాపై మృతుడు భూపేంద్ర సింగ్ (58) పాతిక కేసుల దాకా పెట్టాడు. దీంతో భ�