Uttar Pradesh | దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. పటేల్నగర్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్
CM Yogi | 2022లో ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాతే ఎన్నికల బ�
కాన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 30 మందికి వైరస్ సోకినట్టు బయటపడింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 66కు చేరుకుంది. ఈ 66 మ
లక్నో : పద్నాలుగేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బదోహి జిల్లాలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న బాలిక అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోద�
లక్నో : స్వాతంత్యం వచ్చిన 75 ఏండ్ల తర్వాత యూపీలోని ఇటా జిల్లాకు చెందిన తులై కా నగ్లా గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి. రానున్న రెండు నెలల్లో ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామ�
ayodhya deepotsav | దివ్వెల వెలుగుల్లో అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరించుకున్నది. దీపావళిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన దీపోత్సవం కనుల పండువలా సాగింది. సరయూ నదీ తీరం లక్షలాది దీపపు ప్రమిదల
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కొత్తగా 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో జికా వైరస్ బారినపడిన వారి సంఖ్య 36కు పెరిగింది. నగరంలోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్పూర్, శ్యామ్ నగర్, ఆదర�
లక్నో: ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశారు. వారి మృతదేహాలను ఎక్స్ప్రెస్ వే సమీపంలో పడేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ ఘటన జరిగింది. యమునా ఎక్స్ప్రెస్ వే వద్ద రెండు చోట్ల ఇద్దరు బాలుర మృతదేహాలన�
మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్కూల్కు చెందిన రెండవ తరగతి చదువుతున్న విద్యార్థికి వేసిన శిక్ష కారణంగా అత�
సెకండ్ క్లాస్ పిల్లాడిని బిల్డింగ్ మీద తలకిందులుగా వేలాడదీసిన హెడ్మాస్టర్ | స్కూళ్లలో రోజురోజుకూ విద్యార్థుల మీద దాడులు ఎక్కువవుతున్నాయి. విద్యార్థులు చదవకపోతే