లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇంగ్లండ్లో ఓ తోటలో దొరికింది. విగ్రహం 10వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు.