బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా ప్రకటించారు. తన లేబర్ పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తలొగ్గి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్టార్మర్ సోమవారం ప్రకటించారు. తాను తీసుకున్న ప�
భారత్-బ్రిటన్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని అమల్లో భాగంగా మొదటి 15 ఏండ్లలో రాయితీ సుంకాలపై బ్రిటన్ నుంచి 3.78 లక్షల కార్లు భారత్లోకి దిగుమతి కానున్నాయి.
బ్రిటన్లో బాలల లైంగిక దోపిడీ ముఠాల ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ముఠాలపై బ్రిటిష్ ఎంపీ రూపర్డ్ లోవ్ పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేరస్తులు �
ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్లోనే వాటి ధరలు అధికంగా ఉన్నట్టు ఓ వెబ్సైట్ వెల్లడించింది. దేశ సగటు తలసరి ఆదాయంతో సమానంగా సంపాదించే భారతీయుడు తన ఒకరోజు వేతనంతో కేవలం ఎనిమిద�
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో లైఫ్ పీర్గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి శనివారం ప్రసంగించారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరింది. బ్రిటన్లో జరుగుతున్న ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడటం కోసం గతవారం భారత్ నుంచి బయల్దేరిన సింధు.. ఇరాన్ దాడులతో దుబాయ్లోనే నిలిచ�
బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. ‘యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్'కు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నియమితులయ్యారు.
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐకి చెందిన అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లోకి పెట్టుబడులు పోటెత్తాయి.
Vijay Kumar | యూకే (UK) లో భారత్కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్స్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో �
కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మా
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫ�
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే భారతీయ వివాహ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని డిమాండ్ ఉండేది. ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు హామీగా భావించే ఈ సంబంధాల పట్ల ఇప్పుడు కుటుంబాలు వెనుకంజ వేస్తు�
తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు.