బ్రిటన్లో తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. ‘యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్'కు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నియమితులయ్యారు.
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐకి చెందిన అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లోకి పెట్టుబడులు పోటెత్తాయి.
Vijay Kumar | యూకే (UK) లో భారత్కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వోర్స్టర్ ప్రాంతంలో నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో �
కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మా
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫ�
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే భారతీయ వివాహ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని డిమాండ్ ఉండేది. ఆర్థిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలకు హామీగా భావించే ఈ సంబంధాల పట్ల ఇప్పుడు కుటుంబాలు వెనుకంజ వేస్తు�
తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు.
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఆదివారం లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ షాహిన్ హర్షం వ్యక్తం చేయగా.. ఇజ్రాయెల్�
ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలను (PM Modi) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వివిధ దేశాధినేతలు, ప్రము�
వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని కశ్మీరీ ప్రొఫెసర్ నిటాషా కౌల్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ)ని భారత హై కమిషన్ రద్దు చేసింది. ‘భారత సార్వభౌమాధికారా�
బ్రిటన్లో ఈ నెల 30న జరిగే ‘ఇండియా వీక్-2025’ సదస్సులో ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే సదవకాశం తనకు దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్