బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఆదివారం లాంఛనంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ షాహిన్ హర్షం వ్యక్తం చేయగా.. ఇజ్రాయెల్�
ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవ వేడుకలను (PM Modi) దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వివిధ దేశాధినేతలు, ప్రము�
వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది.
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని కశ్మీరీ ప్రొఫెసర్ నిటాషా కౌల్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ)ని భారత హై కమిషన్ రద్దు చేసింది. ‘భారత సార్వభౌమాధికారా�
బ్రిటన్లో ఈ నెల 30న జరిగే ‘ఇండియా వీక్-2025’ సదస్సులో ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే సదవకాశం తనకు దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్
విదేశీ చిత్ర నిర్మాణాలపై వందశాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వినోద రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు అమెరికా కీలకమైన ఆదాయ వనరుగా
భారత్-యూకే మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొన్నాథన్ రేనాల్డ్స్లు గత శుక్రవారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి మంగళవారం రెండు
భగభగలాడే ఎండలో ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎవరికైనా ఇబ్బందికరమే. కానీ, సమీప భవిష్యత్తులో అదేమీ ఇబ్బందికరం కాకపోవచ్చు. ఎందుకంటే భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్ను) అరికట్టేందుకు సూర్యుడిని మసకబ�
విదేశాలకు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేండ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయ విద్యార్థుల్లో అధికభాగం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వా
Social Media Posts: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అరెస్టు అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. బ్రిటన్లో ప్రతి ఏడాది సుమారు 12 వేల మంది అరెస్టు అవుతున్నట్లు టైమ్స్ పత్రిక డేటా ద్వారా తె�
భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా, పాక్ 65వ స్థానంలో నిలిచింది.
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్టెర్మ్�
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.