భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని కశ్మీరీ ప్రొఫెసర్ నిటాషా కౌల్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ)ని భారత హై కమిషన్ రద్దు చేసింది. ‘భారత సార్వభౌమాధికారా�
బ్రిటన్లో ఈ నెల 30న జరిగే ‘ఇండియా వీక్-2025’ సదస్సులో ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే సదవకాశం తనకు దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్
విదేశీ చిత్ర నిర్మాణాలపై వందశాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వినోద రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు అమెరికా కీలకమైన ఆదాయ వనరుగా
భారత్-యూకే మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొన్నాథన్ రేనాల్డ్స్లు గత శుక్రవారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి మంగళవారం రెండు
భగభగలాడే ఎండలో ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎవరికైనా ఇబ్బందికరమే. కానీ, సమీప భవిష్యత్తులో అదేమీ ఇబ్బందికరం కాకపోవచ్చు. ఎందుకంటే భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్ను) అరికట్టేందుకు సూర్యుడిని మసకబ�
విదేశాలకు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య ఐదేండ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయ విద్యార్థుల్లో అధికభాగం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వా
Social Media Posts: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అరెస్టు అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. బ్రిటన్లో ప్రతి ఏడాది సుమారు 12 వేల మంది అరెస్టు అవుతున్నట్లు టైమ్స్ పత్రిక డేటా ద్వారా తె�
భద్రతలో భారత్ కంటే దాయాది దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 66వ స్థానంలో ఉండగా, పాక్ 65వ స్థానంలో నిలిచింది.
బ్రిటన్ వీసా ఫీజులు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో యూకే పర్యటన మరింత భారం కానున్నది. 6 నెలల వీసాగా పిలుచుకునే స్టాండర్డ్ యూకే విజిటర్ వీసా ఫీజు రూ.12,190 నుంచి రూ.13,462కు, లాంగ్టెర్మ్�
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక తెలియజేస
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు భారీ మంచు, వర్షం వల్ల ఆదివారం అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీలలో అనేక ప్రధాన విమానాశ్రయాలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల�
హైదరాబాద్కు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలపై బ్రిటన్లోని బకింగ్హామ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జేమ్స్ టూలీ సస్పెన్షన్కు గురయ్యారు. ఆ యువతి యూనివర్సిటీ ఫీజులను కూడా టూల
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ