లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇం
ఆసిఫాబాద్ అడవుల్లో పురాజీవ అవశేషంహైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీరేంజ్లోని గోయెనా గుట్టల మీద సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద జీవించిన నత్తల శిలాజాన్ని పరిశోధకులు గ�
వెయ్యేళ్ల నాటి శిల్పాలను పరిరక్షించాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి విజ్ఞప్తి మహబూబ్నగర్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో వెయ్యేళ్ల న�
వారసత్వ సంపదను వెలికితీసిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంహైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో ప్రాచీనకాలంనాటి నాలుగు శిల్పాలు బయటపడ్డాయి. వాటిలో రెండు వీరగల్లు, ఒకట
నాటి శిల్పాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు వెలుగులోకి తెస్తున్న కొత్త చరిత్ర బృందం జగదేవ్పూర్, మే 17: సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల శివాలయం వద్ద సోమనాథ దేవాలయ శిథిలాలు వెలుగుచూశాయి. కాకతీయు�
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజ�