మండలంలోని ఎరడపల్లి శివారులోని ఓ రైతు పొలంలో శేష శయనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి శిల్పం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి శుక్రవారం ఈ శిల్పాన్ని గుర్తించి, వివరాలు వెల్లడించారు.
వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి పోయినోళ్లకు మద్దెల దరువేస్తున్న ఆటగత్తెలు.. తీరొక్క భంగిమలలో నృత్యం చేస్తున్న లాస్య శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది. పేర ణీ నాట్య మదనికలత్రిభంగి నర్తన విన్యాసా
Sudarsan Pattnaik | ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన నైపుణ్యాన్ని చాటారు. పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో ఉల్లిపాయలు, ఇసుక ఉపయోగించి ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్ సైకత శిల్�
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
అఖండ భారతావని వందల శతాబ్దాల నాటి చరిత్రలకు పెట్టని గని. అనేక సంస్కృతులకు పురుడుపోసి జనజీవనాన్ని పురోగమించే దిశగా చారిత్రక ఘట్టాలకు గొప్ప వేదికగా నిలిచిన దేశమిది. అలాంటి చారిత్రక మలుపుల్లో.. హింస కూడదని �
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): చాలా అరుదుగా కనిపించే ఆంత్రోపొమార్ఫిక్ శిల్పం యాదాద్రి భువనగరి జిల్లా, భువనగిరి మండలం కేసారంలో కనిపించింది. గ్రామం బయట దారి వెంట ఉన్న ఈ స్మారక రాతి శిల్పాన్ని క�
రామప్ప ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయ ని అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె కలెక్టర్ కృష్ణఆదిత్య, సీసీఎఫ్ ఆశతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. శాంతకుమారికి ఆలయ అర్చకు�
అర్ధ పద్మాసన స్థితిలో విగ్రహం గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సలాక్పూర్ పాటిగడ్డమీద అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల�
felix semper paper sculpture | చేతిలో కళ ఉండాలే కానీ శిల్పాలనూ కదిలించవచ్చు – అంటాడు క్యూబాకు చెందిన సెంపర్. అనడమే కాదు అక్షరాలా నిజం చేసి చూపించాడు ఈ కళాకారుడు. కదిలే బొమ్మల కనికట్టులో సూపర్ ప్రతిభ సాధించాడు సెంపర్. రా
దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో
లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇం
బుద్గాం: జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గాదేవి విగ్రహం లభ్యమైంది. బుద్గాంలోని ఖాన్ సాహిబ్లో ఆ విగ్రహం చిక్కింది. రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ ముస్తాక్ అహ్�
ఊరిని కాపాడేందుకు పోరాడిన వీరులు గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సిద్దిపేట అర్బన్, మే 7: సిద్దిపేటలోని పారుపల్లివీధి భోగేశ్వరాలయం వద్ద వీరగల్లు విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృ�