భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు అనధికారిక వన్డే సిరీస్లో ఓదార్పు విజయం దక్కింది. వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకున్న భారత్ ‘ఏ’.. మూడోవన్డేలో సమిష్టిగా విఫలమై ఓటమి వైపు నిలిచింది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స�
ఇటీవల భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమ�
భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశం పూర్తి అప
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ నాయకుడే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉగ్రవాద సంస్థలు భారత్లోని ఎర్రకోట న
ICC U19 WC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ను బుధవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే-నమీబియా వేదికగా జరుగన్నది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి
Team India | తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్ మాయలో విలవిల్లాడి ఓటమిపాలవడంతో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న భారత జట్టు.. రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. కోల్కతా టెస్ట�
జట్టులో జూనియర్లను గదికి పిలిపించుకుని మరీ చెంప చెల్లుమనిపిస్తుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీ.. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ఈ వ
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు మంగళవారం భారత్కు అప్పగించారు. దీంతో అతడు భారత్కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మానవత్వానికి వ్యతిరేకంగా క్రూర నేరాలకు పాల్పడ్డారనే కారణంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తున్నట్లు ఆ దేశ ప్రత్యేక ట్రిబ్యునల్ సోమవారం తీర్పు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గింది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు 50 శాతం ప్రతీకారం సుంకాలు విధించిన అమెరికా నుంచి 2026లో ఏడాదిపాటు వంటగ్య�
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠ స్థాయి టారిఫ్లను విధించడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో పతనం చెందింది. అక్టోబర్ నెలలో 34.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత