స్వదేశంలో భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో వన్డేలో�
వేసవి ఇంకా రాక ముందే.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎక్కడికైనా విహారానికి వెళ్దామంటే ఎండలు అప్పుడే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎండలకు గొడుగు పట్టే కొడుగుకు నిరభ్యంతరంగా వెళ్లిపో�
Samsung Galaxy S26 : సౌత్ కొరియాకు చెందిన బ్రాండ్ సామ్సంగ్ తాజాగా మరికొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లను విడుదల చేసింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా పేర్లతో మూడు హైఎండ్ ఫోన్లను మార్క�
Israel : ఇరాన్పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోని, ఇటు ఇజ్రాయెల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీల�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఎఫ్డీఐలు 18 శాతం పెరిగి 47.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మంచు కొండల్లో విహారం.. మహాద్భుతంగా సాగుతుంది. అందుకే, శీతాకాలం మంచు కురిసేవేళలో.. హిమాలయాల సందర్శన అధికం అవుతుంది. అయితే, కొందరికి చలికాలంలో మంచు పర్వతాలకు వెళ్లడం తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
T20 World Cup : తదుపరి రెండు మ్యాచుల్లో విజయం ఒక్కటే సరిపోదు. ఏదో గెలిచాం అన్నట్టుగా కాకుండా సంచలన విజయంతో ఆఫ్రికా జట్టుకు చెక్ పెట్టి రన్రేటు మెరుగుపరచుకోవాలి. ఇదంతా సాధ్యమవ్వాలంటే.. క్రీజునంటుకొని.. విధ్వంసక ఆ�
India US Trade Deal | అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మ�
Trump Tariffs | వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభ�
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి.
ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్�