బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గ
OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.
Iranian Navy guided India's LPG vessel | అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో కీలక హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే భారత్కు చెందిన ఎల్పీజీ నౌకకు ఇరాన్ నేవీ సహాయం చేసింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు
Iranian oil : భారత్కు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్. ఇరాన్ నుంచి చమురు కొనేందుకు ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో ఇకపై ఇండియా.. ఇరాన్ నుంచి కూడా చమురు కొనుగోలు చేసే వీలుంది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
టెలికాం యూజర్లు మరింత పెరిగారు. ఈ ఏడాది తొలి నెలలో భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్లోకి 44 లక్షల మంది సబ్స్ర్కైబర్లు జత కాగా, రిలయన్స్ జియో పరిధిలోకి 24.37 లక్షల మంది చేరినట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ త
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్ను మార్కెట్లో లాంఛ్ చేసింది.
Indian Ships : ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఇండియాకు చమురు తీసుకొచ్చే 22 నౌకలు ఉన్నాయి.
దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్ బాట్ గ్రోక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి ముందే తెలిసినా కేంద్రం మేల్కొ�
వచ్చే నెల 24 నుంచి మే 3 దాకా డెన్మార్క్లో జరుగబోయే ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్లో భారత జట్లకు కఠినమైన డ్రా పడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం విడుదల చేసిన డ్రాల�
iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు.
Matthew VanDyke | అమెరికా (USA) కిరాయి సైనికుడు మాథ్యూ వాన్డైక్ (Matthew VanDyke) ను భారత్లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దే