బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఒసియానియా గ్రూప్-1లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో శుక్రవారం జరిగిన పోరులో భారత్.. 3-0తో మంగోలియాను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను �
భారతీయ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రో జు... 2026 ఏప్రిల్ 11. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ‘అఖిల భారత కిసాన్ సభ’ నేటితో 90 వసంతాలను పూర్త
ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న ప్రజ్ఞానంద.. టైటిల్ రేసు నుంచి తప్పుకున్నా అతడి సోదరి వైశాలి మాత్రం అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నది.
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో మూడో రోజు భారత్కు నిరాశే ఎదురైంది. రెండో రోజు ఏకపక్ష విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన సింగిల్స్ షట్లర్లలో యువ సంచలనం ఆయుష్ శెట్టి మినహా మిగిలినవారంతా రెండో రౌ�
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్ బుధవారం స్వాగతించింది. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు ‘ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు, దౌత్యం’ అవసరమని పిలుపునిచ్చింది. కాల్పుల విరమణ స�
US-Iran ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండువారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి.
Iranian oil : చైనాకు మళ్లిన భారత చమురు నౌక ఇప్పుడు ఇండియాకు తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇరాన్ నుంచి వస్తున్న చమురు నౌక కావడం విశేషం. భారత చమురు కష్టాలు త్వరలో తీరే అవకాశాలున్నాయి.
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రం�
Realme 16 5G : రియల్మి సంస్థ నుంచి రియల్మి 16 5జీ పేరుతో కొత్త ఫోన్ విడుదలైంది. ఇది ఇండియాలోనే తొలి సెల్ఫీ మిర్రర్ ఫీచర్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది.
Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి.
India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్, పెట్రో కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.