Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారత్లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి దేశంలోని అన్ని వ్యాపారాల్లో 35 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది.
ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను యువ వికెట్కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీ�
Donald Trump: భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై మరింత సుంకాన్ని వసూల్ చేయనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా రైతు ప్రతినిధులతో శ్వేతసౌధంలో సమావేశమైన తర్వాత ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. స్వ
India-US relation | ఇండో-పసిఫిక్ (Indo-pacific) ప్రాంతంలో చైనా (China) తో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందాలంటే భారత్ (India) తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా (USA) వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు పేర్కొన్నది
28వ స్పీడో ఇన్విటేషనల్ షార్ట్ కోర్సు మీట్ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. డిసెంబర్ 6,7 తేదీలలో దుబాయ్లో నిర్వహించిన పోటీలలో వివిధ దేశాల స్విమ్మింగ్ అకాడమ�
Hockey World Cup : హాకీ జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకు�
INDvSA: మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ మార్పు చేశారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మను తీసుకున్నారు. విశాఖ వన్డే కోస
భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా తమ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఓ పంచవర్ష ప్రణాళికకు ఆమోదం తెలిపాయి.
PM Modi: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ తటస్థంగా లేదు అని, తాము శాంతి వైపు ఉన్నామని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం హైదరాబాద్ హౌజ్లో పుతిన్తో జరిగిన సమావేశం సందర్భంగా ప్ర
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్�
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఐదేండ్ల వయసు రాకముందే నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లల అకాల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెం
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకా�