Siddharth | నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే ఆయన.. తాజాగా విద్యార్థుల ఆందోళనలకు మద్దత�
మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి.
రష్యా నుంచి చమురు, గ్యాస్ను ప్రధానంగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించే ఒక బిల్లును అమెరికా సెనేట్ శుక్రవారం ఆమోదించింది.
POCO M8 Power : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ పోకో నుంచి తాజాగా మీడియ బడ్జెట్లో 5జీ స్మార్ట్ఫోన్ విడుదలైంది. పోకో ఎం8 పవర్ పేరుతో ఈ నెల 3న ఈ ఫోన్ విడుదలైంది. ఆగష్టు 7నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కు అందుబాటులో ఉంద�
US Senate: రష్యా ఆంక్షల బిల్లును శుక్రవారం అమెరికా సేనేట్ ఆమోదించింది. దీని వల్ల అమెరికా, చైనా లాంటి దేశాలకు భారీ టారిఫ్ ప్రమాదం పొంచి ఉన్నది. రష్యా వద్ద ఇంధనం, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై సుమా
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రదేశాలకు భారత్ కొత్త పేర్లను పెట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి కౌంటర్గా ఇండియా కూడా కొత్త పేర్లను ఫి
అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ చేతికి మరో హాస్పిటల్ చేరింది. హైదరాబాద్ కేం ద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మెడికవర్ ఇండియా యూనిట్ను హస్తగతం చేసుకోబోతున్నది.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ నాల్గో క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చినట్టు గురువారం ప్రకటించింది. దీంతో నగరం నుంచి వీలైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, వర్క్లోడ్లను నడ
Agni-4 : మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-4ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగష్టు 6న జరిపిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు కే�
Asia Cup : ఆసియా దేశాలు పోటీపడే ఈ మెగా టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమిస్తోందని, ఆగస్టు నెలఖరులో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఆసియా క్రికెట్ మండలి(ACC) తెలిపింది.
India-Nepal : ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు ఆలస్యంగా వెల్లడైంది. సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఎస్ఎస్బీ (సశస్త్ర సీమా బల్)కు చెందిన సిబ్బందిపై నేపాల్కు చెందిన కొందరు
ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ విభాగంలో ఆసుస్ సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ రంగంలో తన ఉనికిని మరింత విస్తరిస్తూ.. సరికొత్త ‘ఆసుస్ ప్యాడ్'ను తీసుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్, ప్రొడక్టివిటీతోపాట
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) రంగం.. 2030నాటికి 3-4 కోట్ల ఉద్యోగాలను సృష్టించే వీలున్నదని, ఏటా ఈ రంగంలో నియామకాలు 15-20 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయని ఓ తాజా రిపోర్టు అంచనా వేసింది.
India : ఇండియా, మయన్మార్.. పక్కపక్కనే ఉన్న సరిహద్దు దేశాలు. వందల కిలోమీటర్ల సరిహద్దును ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. అయినప్పటికీ, ఇంకా కొంత భూభాగం విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా ఇరు దేశాలు సరిహ�