India at UN | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణ హక్కులను ఎవరూ అడ్డుకోరాదని ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా భారత్ (India) స్పష్టంచేసింది. బహ్రె
మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్' 2027 ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఖరారైంది. శుక్రవారం ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో భారత్కు ద్రవ్యోల్బణం ప్రమాదం ఉన్నదని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది.
Project Cheetah : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాలో కీలక ఘటన చోటు చేసుకుంది. కూనో నేషనల్ పార్క్ పరిధిలోని ఒక చీతా.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మ�
India : భారత యుద్ధ నౌకను ఇటీవల పాక్ నౌక ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15, సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం స్పందించిన తీరుపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Passport Rules : దేశంలో పాస్పోర్ట్ రూల్స్ మారిపోనున్నాయి. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్త రూల్స్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను గురువారం, సెప్టెంబర్ 17న విడుదల చేసింది.
Bangladesh : బంగ్లాదేశ్ మునుపెన్నడూ లేనంత తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దేశ రాజధాని ఢాకాలోనే 4-5 గంటల కరెంట్ కోతలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అసహ�
US Bill: రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా చట్టసభ ప్రతినిధుల సభలో ఆమోదం దక్కింది. అనుకూలంగా 262, వ్యతిరేకంగా 159 మంది ఓటేశారు. ఈ బిల్లు పాస్ కావడం వల్ల.. రష్యా నుంచి ఇంధనం కొంటున్న భారత్పై వ
బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్మురేపుతూ వరుసగా రెండు మ్యాచ్ల్లో అఫ్గానిస్థాన్పై తిరుగులేని విజయాలతో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఆ జట్టుతో మూడో పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే ఆఖరి మ్యాచ్�
అఫ్గానిస్థాన్పై మళ్లీ భారత్దే పైచేయి. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (3/24) సూపర్ బౌలింగ్కు తోడు ఓపెనర్ సంజూ శాంసన్ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధ శతకంతో విజృంభించిన వేళ వరుసగా రెండో టీ20�
భారత అధ్యక్షతన జరిగిన 2026 బ్రిక్స్ సమ్మిట్ సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. విభిన్న ప్రయోజనాలు, అభిప్రాయ భేదాలున్న 11 దేశాలను ఒకే వేదికపై నిలబెట్టి న్యూఢిల్లీ డిక్లరేషన్ రూపంలో ఒ
టెక్ దిగ్గజం ఒరాకిల్లో మొదలైన తాజా ఉద్యోగాల కోత భారత్కు కూడా చేరింది. ఒరాకిల్ ఇండియాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయని మనీకంట్రోల్ కథనం పేర్కొంది. ఈనెల 14న(సోమవారం) అమెరికాలో ఉద్యోగ తొలగింపులు ప్�