ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం రెండో మ్యాచ్ ఆడనున్నాయి. రెండ్రోజుల క్రితం కాన్బెర్రాలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దవగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బ
బంగ్లాదేశ్లో 2026లో జరిగే జాతీయ ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీని కనుక పోటీ చేయడానికి అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుదారులందరూ ఎన్నికలను బహిష్కరిస్తారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టంచేశారు.
భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. వాయు కాలుష్యం వల్ల 2022 ఏడాదిలో దేశంలో 17 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ‘లాన్సెట్' తాజా నివేదిక పేర్కొన్నది. ఇందులో సగం మరణాలు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపి�
AUSvIND : ఆసీస్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీమ్లో కుల్దీప్ ఉన్నాడు.
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీప�
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు భారీ షాక్. ఫామ్లో ఉన్న స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ వరల్డ్ కప్లో నాకౌట్ దశకు దూరమైంది.
వచ్చేనెల 14 నుంచి భారత్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనున్న దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచాక ఎడమ కాలిగాయంతో పాకిస్థాన్తో జరిగిన టెస్టులకు దూరమైన కెప్టెన్�
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా ఉంది. శనివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని దవాఖానలో చికి�