Ethanol : ఎల్పీజీ సిలిండర్లు లేని భారతీయ ఇండ్లు చాలా అరుదు. ప్రతి ఇంట్లో వంట కోసం ఎల్పీజీ వినియోగిస్తున్న రోజులివి. అయితే, త్వరలో ఎల్పీజీని ఇథనాల్ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే వాహనాల్లో ఇథనాల్ కలి
dengue vaccine : దేశంలో డెంగీ సోకకుండా ఉండే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జపాన్ సంస్థ తయారు చేసిన డెంగీ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్�
ICMR | భారతీయుల ఆరోగ్యంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్ (ICMR-INDIAB) నిర్వహించిన జాతీయస్థాయి అధ్యయనంలో కొన్ని ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రతి 10 మంది వయోజనుల్లో దాదాపు తొమ్
తన ఫామ్పై విమర్శలకు, రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138) ఒక్క ఇన్నింగ్స్తో చెక్ పెట్టాడు. లార్డ్స్ గడ్డపై ఖతర్నాక్ సెంచరీతో కదం తొక్కి తన
IND vs ENG 3rd ODI | లండన్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ విజేతను తేల్చే మూడోది, ఆఖరిది అయిన మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరుజట�
తన పేరు చాలు... థియేటర్ నిండిపోతుంది! చెప్పేది హీరో గురించి కాదు దర్శకుడి గురించి అంటే నమ్ముతారా? ఒకప్పుడు సినిమా విజయం హీరో మీద ఆధారపడేది. తర్వాత కథకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు ప్రపంచ సినీ పరిశ్రమలో ఒ
అందమైన పల్లెలు అనగానే.. యూరప్ దేశాలే గుర్తుకొస్తాయి. అక్కడి స్వచ్ఛమైన గ్రామాలే మదిలో మెదులుతాయి. అయితే, మనదేశంలోనూ అంతకుమించిన అందమైన పల్లెటూర్లు కనిపిస్తాయి.
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభవేడుకల్లో భారత పతాకధారులుగా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ వ్యవహరిస్తారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) శనివారం ప్రకటించింది.
ఫుట్బాల్ వరల్డ్కప్ ఫైనల్పై అందరి దృష్టి ఉండగా.. క్రికెట్ అభిమానుల ఫోకస్ మాత్రం మరో మ్యాచ్పై ఉంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే మూడో, చివరి వన్డేపై క్రికెట్ ప్రపంచం మొత�
Skyroot Aerospace: తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్1 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్ను రూపొందించింది. నింగిలోకి ప్రైవేటు రాకెట్ పంపే సామర్థ్యం ఉన్న మూడవ
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప
Bullet Train | ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులో జాప్యానికి ఒక భారతీయ మంత్రి, అధికారులు బాధ్యులని జపాన్కు చెందిన ఒక మాజీ మంత్రి నిందించారు.
భారత యువ రెజ్లర్ హసికా లాంబా బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో రజతంతో మెరిసింది. 19 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. శుక్రవారం జరిగిన మహిళల 55 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లోతడబడి స్వర్ణాన్ని కోల్పోయింది.
భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)తో రాష్ట్రం గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన సింక్రోని ..ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో మూడో అతిపెద్ద సెంటర్ ఇదే కావడం విశేషం.