Ebola Alert : భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ�
కీలక రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఏప్రిల్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.7 శాతంగా నమోదయ్యాయి. స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే కీలక రంగాలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయ�
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి
Suryastra : దేశీయంగా తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. నిబె లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజ�
ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
Drone strike | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈ (UAE) లోని బరాకా (Barakah) అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Plant) సమీపంలో డ్రోన్ దాడి (Drone strike) జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్ర�
Bangladesh | భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక �
LPG tanker Symi | ఎల్పీజీ లోడ్ (LPG load) తో కూడిన ట్యాంకర్ ‘సైమీ (Symi)’ సురక్షితంగా గుజరాత్ (Gujarat) లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియ�
C295 aircraft : దేశీయ యుద్ధ విమాన తయారీ రంగంలో కీలక మలుపు చోటు చేసుకోనుంది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్బస్ సీ295 అనే యుద్ధ విమానం త్వరలో అందుబాటులోకి రానుంది.