Poco C81 : దేశంలో ఇప్పటికీ 4జీ ఫోన్లు వాడేవాళ్లు చాలా మంది. అలాంటివారి కోసమే పోకో సంస్థ కొత్తగా మరో రెండు ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోకో సీ81, సీ81 ఎక్స్ పేర్లతో తక్కువ ధరలోనే బేసిక్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంఛ�
India-Iran : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇండియా నుంచి కూడా ఇరాన్కు విమానాలు నడుస్తున్నాయి.
Iran Consulate: ఇండియాను నరకంతో పోల్చిన ట్రంప్కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ముంబైలో ఉన్న ఆ దేశ కౌన్సులేట్ ఇవాళ తన ఎక్స్లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇండియాను విజిట్ చేస్తే.. పిచ్చివాగుడు తగ్గుతుందని ఇరాన్ పేర
Donald Trump | భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత్ను నరకకూపంగా అభివర్ణించారు. వలసదారులు అమెరికాకు విధేయులు కారని, అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభించడం హాస్యాస్పదమని వ�
గ్రామీణ భారతంలో పాము కాటు మరణాలను నివారించే లక్ష్యంతో కిసాన్ మిత్ర ఛడీ అనే కొత్త ఎలక్ట్రానిక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. వెలుగు తక్కువగా ఉండే ప్రాంతాల్లో తరుచూ పనిచేసే రైతులు పాముకాటుకు గురికావడం
Tourist Visas | భారత్- చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి గత ఐదారేళ్లుగా చైనా జాతీయులకు నిలిపేసిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భా�
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
Motorola Edge 70 Pro : ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ 70 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఇది మీడియం రేంజ్ ఫోన్. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది.
Paramita Tripathi | భారత్ , కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్లో భారత రాయబారి పారమితా త్రిపాఠి పునరుద్ఘాటించారు.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గురైన మూడు నౌకల్లో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది.
PM Modi:ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానికి భారత్ తలవంచబోదు అని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంలో ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. పెహల్గామ్ బాధితులన�
దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీలతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత మహిళల జట్టు.. బుధవారం కీలక మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్లో 0-2తో వెనుకబడ్డ హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లో గెలిస్తేన�