అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు.
earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
ఈస్ట్ రూథర్ఫోర్డ్ (యూఎస్ఏ): ఫిఫా వరల్డ్ కప్లో మరో సంచలనం. నాలుగుసార్లు చాంపియన్, వరుసగా 11 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని మేటి జట్టు జర్మనీకి షాక్ తగిలింది. ఇప్పటికే నాకౌట్ చేరుకున్న ఆ జట్టుకు ఝలక్ ఇస్తూ
టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన అనంతరం కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియాకు భంగపాటు! రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్కు ఆతిథ్య జట్టు దిమ�
భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధిక�
పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలై ఈ నెల 24 నాటికి సంవత్సరం పూర్తయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం దీన్ని ప్రారంభించింది.
IRE vs IND | టీమిండియా ఐర్లాండ్ పర్యటనపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యత
యాపిల్ మ్యాక్బుక్, ఐపాడ్ మాడళ్ల రేట్లు పెరిగాయి. ప్రారంభ శ్రేణి ధరల్నే 20 నుంచి 42 శాతం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో యాపిల్ ప్రియులకు షాకిచ్చ�
అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లకాలంలో ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను మరింత విస్తరించడానికి 13 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కంప�
మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ ఉమెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది. గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడ
passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ
Bangladesh : ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు ప
భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలస పాలన సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పంథాలో అడుగుపెట్టింది. అసంఖ్యాక త్యాగాల పునాదులపై నిర్మితమైన రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కుల�
ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది.