ఉషూ సాండా ప్రపంచకప్లో భారత ఉషూ క్రీడాకారులు సత్తాచాటారు. ఆరుగురి బృందంతో ఈ టోర్నీలో పాల్గొన్న భారత్.. రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో మెరిసింది.
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
దేశమంతా 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా ముందుకెళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.
Sugar Exports : చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది.
New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ హాకీ ఇండియా (హెచ్ఐ)తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత జూనియర్ జట్టు కోచ్గా అద్భుత ఫలితాలు సాధించిన తనను పక్కన పెట్టిన హెచ్ఐ విదేశీ కోచ్ వైపు �
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చే
ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్స్లో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో రెండు పతకాలు సాధించడమే గాక తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాసింది.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర రీతిలో పెరుగుతున్నది. 2015 నుంచి 2024 మధ్య మొత్తం 1,15,850 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో 14,488కి చేర�