Trump Tariffs | ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఏ
జమ్ము కశ్మీరులోని షక్స్గామ్ లోయ ప్రాంతాన్ని తన భూభాగంగా ప్రకటించుకున్న చైనా.. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ద్వారా పాకిస్థాన్కు ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.
మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది.
‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
జమ్ము కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది.
కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలను సృష్టించారు. గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు వాటిల్లిన నష్టాలకు కారణం.. ట్రంప్ ప్రతీకార సుంకాల భయాలేననడంలో ఎలాంటి సందేహం
Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు.
గడిచిన నాలుగేండ్లలో రష్యా నుంచి భారత్ కొన్న ముడి చమురు విలువ రూ.15.12 లక్షల కోట్లు (168 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా రష్యా ను�
Itel Zeno 20 Max : హాంకాంగ్ కు చెందిన ఐటెల్ సంస్థ ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి ఐటెల్ జీనో 20 మ్యాక్స్ పేరుతో 4జీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది.
Iran : ఇండియా నుంచి ఇరాన్ కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్ కు ఎగుమతి చేయాల్సిన బాస్మతి బియ్యం భారత గోడౌన్లలోనే నిలిచిపోయింది. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు నిలిచిపోయినట్ల�