NSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చైనాలో పర్యటించనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు.
విదేశీ గడ్డపై మూడేండ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్�
కొచ్చి నగర శివార్లలోని కుంబళంగి దీవి.. పర్యాటకులకు ఎన్నో ఆసక్తికరమైన అనుభూతులను పంచుతుంది. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వింతలతో.. దేశంలోనే ఓ ప్రత్యేక గ్రామంగా నిలిచింది. ఈ క్రమంలోనే.. 2003లో ‘కుంబళంగి ఇం�
పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్కు మళ్లీ నిరాశే. మెగా టోర్నీలో ఐదు దశాబ్దాల తర్వాత చాంపియన్గా నిలవాలని ఆశించిన జట్టు పోరాటం సెమీఫైనల్ చేరకుండానే ముగిసింది. శనివారం కచ్చితంగా నెగ్గాల్సిన రెండో రౌండ్
మన శత్రు దేశాలైన చైనా, పాక్లు 5, 6వ తరం జెట్ విమానాల వైపు దూసుకుపోతుంటే మనం 4వతరం జెట్ల వైపే అడుగులు వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వదేశీ తేజ్ జెట్ ఫైటర్ ప్రాజెక్టుపై ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర
మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. మెగా టోర్నీలో అమ్మాయిల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. తొలి రౌండ్ను అజేయంగా ముగించిన భారత్.. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ పూల్-ఈతొలి మ్యాచ్లో 0-2 తేడాత
శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ ఆడటంలో తనబలహీనతను అధిగమించేందుకు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్లో సుదీర్ఘ
Elon Musk : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచేందుకు తమ సంస్థకు చెందిన స్టార్లింక్ సేవలు ఉపయోగపడుతాయని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లను చూసి ఫండ్ మేనేజర్లు బెంబేలెత్తిపోతున్నారు. తీవ్ర ఒడిదుడుకులతో మదుపర్లు ఆందోళనలోపడ్డారు మరి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తి
Sugar Prices : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Pakistan High Commission : ఇటీవల పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న బారికేడ్లను పాక్ ప్రభుత్వం తొలగిస్తే.. ఇప్పుడు ఇండియా కూడా ఇక్కడ ఉన్న పాక్ రాయబార కార్యాలయం వద్ద బుల్డోజర్ చర్యకు దిగింది.
Arunachal Pradesh : భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, చైనా సైన్యం చొచ్చుకొచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తిప్పికొట్టింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం ల�
India vs Sri Lanka: శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టెస్టులో ఇండియా విక్టరీ కొట్టింది. 165 రన్స్ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో స్పిన్నర్ సుతార్ పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో
India vs Sri Lanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా విక్టరీకి దగ్గరైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఇండియా ఘన విజయాన్ని నమోదు చేయనున్నది. అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక .. భోజన విర