ఆసియా క్రీడల్లో క్రీడాకారుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తున్న భారత్.. ఈ గేమ్స్లో అథ్లెట్ల సన్నాహకం నిమిత్తం వారిపై రూ. 702 కోట్లను వెచ్చించింది. మూడేండ్లుగా ఆటగాళ్లకు శిక్షణ, కోచ్ల నియామకం, వారికి అవస�
Remittances | విదేశాలలో స్థిరపడిన భారతీయులు (NRIs) తమ మాతృభూమికి పంపే నగదు (Remittances) గడిచిన దశాబ్దకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్కు ఏకంగా 151 బిలియన్ డాలర�
Delhi Airport : ఢిల్లీ ఎయిర్పోర్టులో భద్రతా లోపం బయటపడింది. సరైన ఇమ్మిగ్రేషన్ అనుమతులు లేకుండానే ముగ్గురు విదేశీయులు దేశం విడిచివెళ్లిపోయారు. దీంతో మరోసారి మన భద్రతా ప్రమాణాలపై చర్చ జరుగుతోంద
Asian Champions Trophy : అంతర్జాతీయ క్రికెట్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న భారత్, పాకిస్థాన్.. హాకీ విషయంలోలో మాత్రం కాస్త పట్టు సడలిస్తున్నాయి. ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy) కోసం పాక్ బృందం ఇండియాకు రానుంద
Osama Bin Laden : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇండియాపై దాడికి కుట్ర పన్నినట్లు తాజాగా వెల్లడైంది. అది కూడా అమెరికాపై సెప్టెంబర్ 11న దాడికి ముందే ఇండియాలో కూడా దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు తేలింద�
భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నా.. అవమానపరిచే ప్రకటనలు చేస్తున్నా ఇంతకాలం అమెరికాకు అణగిమణిగి ఉన్న భారత్ తన వైఖరి మార్చుకున్నట్టు కన్పిస్తున్నది. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల ఉమ్మడి ప్రక�
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోసారి ఫైనల్ చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 5-1 తో దక్షిణ కొరియాను చిత్తు చేసింది.
భారత యువ షట్లర్ ఇషారాణి వియత్నాం ఓపెన్ సూపర్100 టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ ఇషారాణి 21-10, 21-18తో తోటి షట్లర్ ఆరో సీడ్ రక్షిత శ్రీని చిత్తు చేసింది. మరో భారత షట్లర�
BRICS Summit : చైనాకు చెందిన భద్రత విభాగం ఇండియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన ఇండియాలో ఉండేది 24 గంటలు మాత్రమే.
భారత్ కు మనువాద మతోన్మాద శక్తులతోనే పెద్ద ప్రమాదముందని, దీన్ని కవులు కళాకారులు రచనలు, కళారూపాలతో తిప్పికొట్టాలని ప్రముఖ సంఘ సేవకులు సిహెచ్.రవీందర్ పిలుపునిచ్చారు.
Amritpal Singh : పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ అమృత్పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. అతడిని పంజాబ్ పోలీసులు ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
Forex reserves | భారతదేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) మరో కీలక మైలురాయిని అందుకుంది. ఆర్బీఐ (RBI) చేపట్టిన ప్రత్యేక పథకం కారణంగా దేశంలోకి డాలర్ల ప్రవాహం (Dallors flow) రికార్డు స్థాయిలో పెరగడంతో విదేశీ మారక నిల్వలు (Forex reserves) ఆల్-టైమ్ గరి�
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా మరోసారి వాహన ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుండటం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు దూసుకుపోతుండటంతో కార్ల ధరలను
మహిళల ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఫైనల్ చేరుకొని భారత్తో టైటిల్ ఫైట్కు రెడీ అయింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో లంక 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. ఉత్కంఠగా సా
POCO X8 : పోకో సంస్థ నుంచి ఎక్స్8 సిరీస్లో రెండు ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. శుక్రవారం నుంచే సేల్కు అందుబాటులోకి వచ్చింది. మీడియం రేంజ్ బడ్జెట్లో వచ్చిన పవర్ఫుల్ ఫోన్లు ఇవి.