రుతు పవన కాలంలో ఎల్నినో భారతదేశాన్ని తాకనుందని, దీనివల్ల గత మూడేండ్లలో దేశంలో వర్షపాతం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డీజీఎం డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది ప�
BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమా
OPPO Find X9 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి దేశీయ మార్కెట్లోకి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. మంచి ఫీచర్లు, అద్భుతమైన కెమెరా ఎక్స్పీరియెన్స్ చేయాలనుకునే వాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.
Polymer Banknotes: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రోజు రోజుకూ కరెన్సీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పాలిమర్ �
సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది.
S-400 Missile : ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్–400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలకమైనవి. వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్–400 క్షిప
India–US : ఇండియా–అమెరికా మధ్య అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాపై కీలక ఒప్పందం కుదిరింది. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ సప్లైలపై వ్యూహాత్మక ముందడుగు పడింది. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఒక ఫ్రే
India-Pakistan Border: ఇండో పాక్ బోర్డర్ రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు �
భారత టాప్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఎఫ్ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్ మహిళల వాల్ట్ విభాగంలో రజత పతకం సాధించింద�
ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించ�
Marco Rubio : ఇటీవల అమెరికా టూరిస్ట్ వీసాలు, హెచ్1బీ వీసాల్లో ఇండియన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రుబియో దృష్టికి జైశంకర్ తీసుకెళ్లారు. దీనిపై రుబియో స్పందిస్తూ.. తాము ఇండియాను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని,
‘నా ఆశలన్నీ యువతపైనే ఉన్నాయి. ఆధునిక యువత నుంచే నా అనుచరులు వస్తారు. వారు సింహాల్లాగా పనిచేసి దేశంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు’ అని ఈ దేశ యువతను ఉద్ధేశించి స్వామి వివేకానందుడు చెప్పిన మాటలివి.