IND vs AFG | ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. శుభ్మన్ గిల్ 110 బంతుల్లో (154 ) పరుగులు చేసి నంగేలియా బౌలింగ్లో ఖరోటికి సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలబాటలో నడుస్తున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ ఇన్వెస్టర్లు లాభపడ్డారు. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ లాభాల్లోనూ ముగిశాయి.
IND vs AFG | ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియన్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగారు.
Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో.. భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ వచ్చేశాడు. ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్�
ప్రపంచ జనాభాలో భారతదేశం 2023లో చైనాను వెనుకకు నెట్టి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మనదేశ జనాభా 147 కోట్ల పైచిలుకుగా ఉన్నది. అయితే క్రమంగా జననాల రేటు తగ్గుతుండటంతో మరో 20 ఏండ్లల్లో జనాభా గ్రాఫ్�
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడనుంది. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన హర్మన్ప్ర
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్�
Celebi Aviation : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్కు అండగా నిలిచినందుకు టర్కీకి భారీ బుద్ధి చెప్పింది ఇండియా. ఆ దేశానికి సంబంధించిన ఏవియేషన్ సంస్థను నిషేధించడంతో ఆ సంస్థ ఒక్కరోజులోనే 500 మిలియన్ డాలర్లు నష్టప�
Infinix Smart 20 : ఇన్ఫినిక్స్ సంస్థ స్మార్ట్ సిరీస్లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 పేరుతో 4జీ ఫోన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ సేల్లో అందుబాటులోకి వచ్చింది. ధర ఎంట్రీ లె�
మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలు మాత్రమే ఉపాధికి హామీ ఇవ్వకపోవచ్చునని, సంప్రదాయ వృత్తి మార్గాలను పునః సమీక్షించుకోవాలని దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు (ఈసీఏ) వి అనంత నాగేశ్వరన్ యువతకు పిలుపునిచ్చ�
India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గ
LNG carrier Disha : హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్, అమెరికా ప్రకటించాయి. దీంతో అక్కడి నుంచి వాణిజ్య నౌకలు కదులుతున్నాయి. తాజాగా ఇండియాకు చెందిన దిశ అనే ఎల్ఎన్జీ కలిగిన నౌక హార్ముజ్ జలసంధిని దాటి
దేశంలో 7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు తెలిపారు. ప్రీ డయాబెటీస్తో వారి సంఖ
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�