Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది.
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) దేశాలు చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు దేశాలను ఇంధన కొరత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో యుద్ధం వి�
దేశీయ హెల్త్కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే �
పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో భారత్ సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలను హొర్ముజ్ జలసంధిలో అడ్డగించబోమని ఇరాన్ గురువారం ప్రకటించింది. భారత్తోపాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్�
దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) అండర్-20 చాంపియన్షిప్లో యువ భారత్ అదరగొట్టింది. మాల్దీవులు వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన రెండో లీగ్ మ్యా
Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Strait Of Hormuz : తమ మిత్రదేశాలకు మాత్రమే హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణాకు అనుమతులు మంజూరు చేస్తామని ఇరాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మిత్రదేశాలు, శతృదేశాల జాబితాను విడుదల చేసింది.
నిరుడు స్వదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆ విజయంతో ప్రపంచంలో తాము ఎక్కడైనా నెగ్గగలమన్న ధీమానిచ్చిందని టీమ్ఇండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది.
New Airports : ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Zubeen Garg : సింగపూర్లో అనుమానాస్పదంగా మరణించిన భారతీయ సింగర్ జుబీన్ గార్గ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని సింగపూర్ కోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది.
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలు పొందడం విశేషం. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1205 పాయింట్ల లాభంతో 75,273.45 వద్ద ముగిసింది.