Donald Trump : ఇరాన్ ముడి చమురుకు బదులుగా.. వెనిజులా నుంచి ఇండియా తన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవక�
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు.
భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్)ను జారీ చేసింది.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
Ishan Kishan : న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చే�
Amit Shah : పశ్చిమ బెంగాల్లోని, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీదే అని వ్యాఖ్యానించారు.
NOTAM | బంగాళాఖాతం (Bay of Bengal) పై భారత్ నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్లైన్లకు నోటీసులు (NOTice to AirMen) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోట
AI Tension | కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం పెరిగిపోతున్న కారణంగా భారతీయ టెక్ పరిశమ్రలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఓ నివేదిక పేర్కొన్నది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లోని ఐ
స్టెమ్సెల్ థెరపి అనేది ప్రస్తుతం యూఎస్ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్లో ఈ చికిత్స విధానం ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు.
Gold and Silver : రాకెట్ల దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర రూ.5 వేలకు పైగా తగ్గగా, వెండి ధర రూ.30 వేల వరకు తగ్గింది. అంటే వెండి ధరలు 15 శాతం మేర తగ్గాయి.