దేశీయంగా అభివృద్ధి చేసిన తారా ఆయుధ వ్యవస్థను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష నిర్వహించారు. భారత రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతం చేయనుంది.
Vivo X300 Ultra : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. అవి ఒకటి వివో ఎక్స్300 అల్ట్రా. రెండోది వివో ఎక్స్300 ఎఫ్ఈ.
సర్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం దేశం నలుమూలలా సంచలనంగా మారిన విషయం తెలిసిందే; మరీ ముఖ్యంగా ఇతర దేశాలతో సరిహద్దు ఉన్న రాష్ర్టాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం ఆ�
హైదరాబాద్ ఆధారిత స్పేస్ టెక్నాలజీ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ యునికార్న్గా అవతరించింది. దేశంలోనే తమది తొలి స్పేస్-టెక్ యునికార్న్ అని గురువారం ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి.
OnePlus Nord CE : వన్ప్లస్ సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో నార్డ్ సిరీస్ ఫోన్లు సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సంస్థ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ అనే రెండు ఫోన్లు ఇండియాలో విడుదలయ్యాయి.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్లో భారత్కు మరోసారి చుక్కెదురైంది. నాకౌట్ దశలో తొలి రౌండ్లోనే భారత పురుషుల, మహిళల జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఐటీ రంగంలో ఉద్యోగాల భద్రతపై అస్థిరత కొనసాగుతున్న వేళ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 15 వేల మందిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నది! ఇందులోనూ ఎక్కువ మంది ఉద్యోగులు భారత్లో పనిచేసే వారే అయ్యుంటారని మనీ కంట్రో
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
టీ20క్రికెట్లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ (మొత్తంగా మూడోసారి) గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన�
OnePlus Pad 4 : వన్ప్లస్ సంస్థ నుంచి వన్ప్లస్ ప్యాడ్ 4 పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదలైంది. ఇది ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్. వివిధ టాస్కులు, వర్క్ లోడ్లు సులభంగా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�