రెండేండ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 131 బ్యాటింగ్) తన టాలెంట్ చూపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీతో విజృంభించడంత�
క్రీడల్లో రాణించి డబ్బు సంపాదించడం అంత సులభం కాదని భారత దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. వరల్డ్ టాప్20 ర్యాంకుల్లో నిలిస్తే తప్ప మంచి స్పాన్సర్షిప్లు, ఆర్థిక సాయం లభించడం లేదని శనివారం �
Bangladesh PM : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ఇండియాకు రానున్నారు. ఆయన వచ్చే వారం ఇండియాలో పర్యటిస్తారు. ఆగష్టు 20-25 తేదీల మధ్య ఇండియాలో పర్యటిస్తారు. వీటిలో కచ్చితమైన తేదీల్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
Independence Day : 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్ని ఇండియా శనివారం ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా ఇండియాకు ప్రపంచ దేశాలు, దేశాధినేతలు కూడా స్వతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. రష్యా, ఇజ్రాయెల్, సింగపూర్, అమెరికా, చైనా, నే�
Hockey World Cup : ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్కప్లో భారత జట్టు(Team India) అదిరే బోణీ కొట్టింది. కొత్త జెర్సీ(కాషాయం రంగు)తో ఆడుతున్న టీమిండియా శనివారం వేల్స్(Wales) జట్టును చిత్తుగా ఓడించింది.
వందేమాతరం.. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన నినాదం. అఖండ భారతావని అద్భుత సౌందర్యానికీ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా నిలిచిన పదబంధం. గణతంత్ర భారతానికి పెట్టని కిరీటంలా వెలుగొందుతున్న జాతీయ గేయం. అందులో మన�
దేశంలో తొలిసారిగా జనాభా లెక్కలతోపాటే ఆయా కులాలకు చెందిన వారి వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీచేసింది. జనగణన-2027 సందర్భంగా ఇంటింటికీ వచ్చే ప్రభుత్వ సిబ
దేశ ప్రజలంతా 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో ఉండగా.. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు
చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనున్నది. తమ టెస్టు ప్రస్థానంలో 600వ మ్యాచ్లో భాగంగా గాలె గడ్డపై శ్�
వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు అందుకొని పూర్వవైభవం దిశగా ముందుకెళ్తున్న భారత హాకీ జట్టు అత్యంత ప్రతిష్టాత్మక ప్రపంచ కప్లోనూ మళ్లీ తన మార్కు చూపెట్టేందుకు సిద్ధమైంది.
Masoud Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో ఇండియాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియన్ హాజరవుతారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇస్తు�
భారతదేశం మీదుగా విస్తరించిన దట్టమైన మేఘా లు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరికొద్ది రోజుల్లో దేశమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు అంచనా వేస్తున్నా యి.
దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర స�