Christopher Wood | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వం అలీనోద్యమ (నాన్ అలైన్మెంట్) విధానాన్ని కొనసాగించిందని జఫరీస్ ఈక్విటీ
WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమంతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్ను వైట్వాష్ చేయడంతో మూడో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇప్పుడు ఏకంగా ఆరో ర్య�
India 19 vs UAE 19 : యూఏఈతో జరిగిన అండర్19 మ్యాచ్లో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 433 రన్స్ చేసింది. భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 రన్స్ చేశాడు.
దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్తో నడిచే ఓడ వారణాసిలో జలప్రవేశం చేసింది. గురువారం నమో ఘాట్ వద్ద కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఓడ వాణిజ్య సేవల్ని జెండా ఊపి ప్రారంభించారు.
భారత్లోని అతిపెద్ద విమానయానరంగ సంస్థ ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వేల మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్లో మరో రూ.2,400 ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా కిలో విలువ రూ.1,94,400 పలికింది. దీంతో భారతీయ విపణిలో సరికొత్త రికార్డు నమోదైంది
భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి పోరులో ఎదురైన ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 51 పరుగుల తేడాతో మెన్ ఇన్ బ్లూను ఓడించి
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల హాకీ టెస్టు సిరీస్ను భారత జట్టు 2-0తో గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన మూడో టెస్టులో భారత్ 4-1తో ఆతిథ్య జట్టును ఓడించింది.
Professor Ramachandram | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన, సుస్థిర, సమానత్వ గణ తంత్రరాజ్యంగా ఎదగాల్సిన మార్గదర్శక దృష్టిపై దేశవ్యాప్తంగా చర్చలు జరగాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ రామచంద్రం అన్
T20 World Cup Tickets : వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ టికెట్లు వచ్చేశాయి. డిసెంబర్ 11న సాయంత్రం 6:45 నుంచి టికెట్లు అమ్మకాలను ప్రారంభించింది. అయితే.. కో-హోస్ట్ అయిన భారత గడ్డపై వరల్డ్ కప్ తొలి టికెట్లను అనుకున్�
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్న్యూస్. ఇటీవలే ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).. టికెట్ల అమ్మకాలను సైతం ప్రారంభించింది. డిసెంబర్ 11, గుర
Satya Nadella: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సుమారు రెండు కోట్ల మంది భారతీయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల తెలిపారు. భారత్లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోం�