దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని&ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం హై అలర్ట్ జారీ చేసింది.
వేసవి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి మామిడి, పుచ్చకాయ, ద్రాక్షలే. కానీ భారతదేశంలో వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన, అరుదైన వేసవి పండ్లు ఉన్నాయి.
Iran | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి (US foreign minister) మార్కో రూబియో (Marco Rubio) భారత్ (India) కు చేరుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన
Heat wave | దేశంలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే ప�
కోల్కతాలోని సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్ను సందర్శించడంతో భారతదేశంలో తన తొలి నాలుగు రోజుల అధికార పర్యటనను ప్రారంభించారు.
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
Moto G37 : మోటోరోలా సంస్థ నుంచి జీ సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మోటో జీ37, మోటో జీ37 పవర్ అనే రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి.
Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్
సౌందర్యం కోసం ఉపయోగించే ఏ ఉత్పత్తి అయినా ఇంజెక్షన్ రూపంలో ఉండకూడదని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. చర్మరక్షణ ప్రక్రియలో ఇటీవల బొటాక్స్, గ్లుటాథియోన్ వంటి సమ్మేళనాలు బాగా ప్రాచుర్యం పొ�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్ష�
HMD Vibe 2 5G : నోకియా ఫోన్ల తయారీ సంస్థ, యూరప్ బ్రాండ్ హెచ్ఎండీ తాజాగా దేశంలో తక్కువ ధరలో 5జీ ఫోన్ను లాంఛ్ చేసింది. బడ్జెట్లోనే మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్.
Ebola Alert : భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ�