US-Iran conflict : ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇండియన్స్కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇండియాలో త్వరలో బీర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశీ బ్రాండ్లు తమ బీర్ల ధరల్ని పెంచే అవకాశమున్నట్లు తెల�
Typhoid: టైఫాయిడ్ వ్యాధి డ్రగ్ రెసిస్టెంట్గా మారింది. దీంతో ఆ వ్యాధికి చికిత్స పెను ఆర్థికభారంగా మారింది. చికిత్స కోసం భారతీయులు కొన్ని వేల కోట్లల్లో ఖర్చు చేసి ఉంటారని ద లాన్సెట్ స్టడీ అంచనా వేసింద
Loni air pollution : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు, దేశాలకు సంబంధించిన జాబితా ఒకటి తాజాగా విడుదలైంది. గత ఏడాది అంచనాల ప్రకారం ప్రపచంలోనే అత్యంత వాయు కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
Gold prices : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది.
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చ
Vivo T5x 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా ఇండియాలో టీ5ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన ఔట్లెట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
OPPO K14 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ ఒప్పో తాజాగా కే14 5జీ అనే ఫోన్ను విడుదల చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్లోనే ఈ ఫోన్ను తీసుకొచ్చింది. అందుబాటు ధరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో ఫోన్ కావాలనుకునేవార�
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రభుత్వాధినేతగా 8,391 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అటు సీఎంగా, ఇటు ప్రధానిగా మోదీ ఈ ఘనత దక్కించుకున్నాడు.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గ
OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.
Iranian Navy guided India's LPG vessel | అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో కీలక హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే భారత్కు చెందిన ఎల్పీజీ నౌకకు ఇరాన్ నేవీ సహాయం చేసింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు
Iranian oil : భారత్కు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్. ఇరాన్ నుంచి చమురు కొనేందుకు ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో ఇకపై ఇండియా.. ఇరాన్ నుంచి కూడా చమురు కొనుగోలు చేసే వీలుంది.