Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై �
అంతర్జాతీయ అనిశ్చిత స్థితి నడుమ బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగేందుకే వీలున్నది. మదుపరులకు పసిడి, వెండి సురక్షిత పెట్టుబడి సాధనాలుగా ఉంటున్నాయి. ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య సుంకాల సమరం ముగిస్తే తప్�
Realme P4 Power : రియల్మి సంస్థ అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఫోన్ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రియల్మి పీ4 పవర్’ పేరుతో 10,001 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ కలిగిన ఫోన్ను గురువారం అందుబాటులోకి తెచ్చింది.
భారత్లో పులులను సందర్శించడం.. ఒక గొప్ప అనుభవం.అందులోనూ అడవుల్లోని సహజ ఆవాసాల్లో వాటిని వీక్షించడం.. మరింత అద్భుతం. అలాంటి ‘టైగర్ అడ్వెంచర్'కు ఇదే సరైన సమయం.
భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేందుకు తమ జట్టును ఆ దేశానికి పంపబోమని మంకు పట్టు పట్టి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్.. తమ దేశ షూటర్లను మాత్రం ఇక్కడ ఆడేందుకు అనుమతినిచ్చింది.
INDvNZ: భారత్తో జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నది. విశాఖ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ఉన్నతమైనవని, భారత్-జపాన్ల మధ్య మొదటి నుంచీ చారిత్రక స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లు పే�
మొదటగా, అనిశ్చితి గురించి చూ ద్దాం. ఇది ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న ప్రమాదాలను నిర్వచించే అంశం. ప్రభుత్వాలు బహుపాక్షిక విధానాల నుంచి వైదొలుగుతున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘర్షణల తీవ్రత పెరుగుత�
తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశా యి. భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఎట్టకేలకు కుదిరిన నే
Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 �
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేస�
Canada PM : కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నీ ఇండియాలో పర్యటించబోతున్నారు. వచ్చే మార్చి తొలి వారంలో మార్క్ ఇండియాలో పర్యటిస్తారని కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు.
Donald Trump : 77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.