Iranian oil : చైనాకు మళ్లిన భారత చమురు నౌక ఇప్పుడు ఇండియాకు తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇరాన్ నుంచి వస్తున్న చమురు నౌక కావడం విశేషం. భారత చమురు కష్టాలు త్వరలో తీరే అవకాశాలున్నాయి.
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రం�
Realme 16 5G : రియల్మి సంస్థ నుంచి రియల్మి 16 5జీ పేరుతో కొత్త ఫోన్ విడుదలైంది. ఇది ఇండియాలోనే తొలి సెల్ఫీ మిర్రర్ ఫీచర్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నుంచి లాభాలబాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో ముగిసింది.
Green Asha : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలు సహా అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, వాటిలో భారత నౌకలు ఒక్కొక్కటిగా జలసంధి దాటుతున్నాయి.
India : ఆపరేషన్ సిందూర్, సర్జికల్స్ స్ట్రైక్స్తోనే ఖంగుతిన్న పాకిస్తాన్ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తోంది. నిరంతరం ఇండియాపై కుట్రలు చేస్తూనే.. తాము మాత్రం సుద్ధపూసలమైనట్లు ప్రవర్తిస్తుంది.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్, పెట్రో కొరతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత్లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. నిరుడు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్ల(కార్మిక సృతులు) ప్రకారం ఇకపై ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హత సాధించాలంటే ఐదేండ్ల పాటు వే�
Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది.
India Oil : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇండియా ఇప్పుడు చమురు కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా, అవకాశం ఉన్న ప్రతీ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుం�
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఆటల నుంచి నిషేధం, అనర్హులుగా తేలిన క్రీడాకారుల జాబితాలో భారత్.. కెన్యాను అధిగమించింది. అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నాటికి ఈ జాబితాల�