Xiaomi 17T : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి షావోమీ 17టీ పేరుతో స్మార్ట్ఫోన్ ఇటీవల ఇండియాలో విడుదలైంది. దాదాపు ఫ్లాగ్షిప్ ఫీచర్లతో, కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే సేల్లో అందుబాటులోకి వచ్చ�
India | ఒమన్ తీరం (Oman Coast) లో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ (Foreign Ministry) స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. �
ప్రతియేటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్(ఐఈపీ) విడుదల చేసే ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్'(జీపీఐ)లో భారతదేశం ర్యాంకు గత ఏడాది కన్నా మరింత దిగజారింది. భారత్ నిరుడు 115వ ర్యాంకులో ఉండగా, ఈసారి 127కు పత�
భారత్, అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్కు వేళయింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఏకైక టెస్టులో అఫ్గాన్పై రికార్డు విజయమందుకున్న భారత్..అదే జోరును వన్డేల్లోనూ కొ�
Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇరాన్ పనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప�
S Jaishankar : యూరప్ అందించే ఆయుధాలతో ఇండియాపై దాడులు జరుగుతున్నాయని, కానీ, యూరప్పై దాడులకు ఇండియా ఆయుధాలు అందించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. ర
India summons : భారతీయ నౌకలపై అమెరికా వరుసగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. మన దేశంలోని అమెరికా రాయబారి జేసన్ మీక్స్కు నిరసన
Motorola Edge 70 Pro plus : మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సిరీస్లో తాజాగా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో ఒక ప్రీమియం రేంజ్ ఫోన్ను మోటోరోలా విడుదల చేసింది.
ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంల�
PM Modi : కాంగ్రెస్ పాలనలో దేశం నిరాశలోకి కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. 12 ఏళ్లు కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచగలగడమే ఎన్డీయే అసలైన విజయమని ప్రధాని అన్నారు.
Indians : హార్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఒమన్ తీరంలోని ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.
అణ్వాయుధ విధానంలో కీలక మార్పును సూచిస్తూ భారత్ తొలిసారిగా 12 అణు బాంబులను(వార్హెడ్లు) మోహరించింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
Nuclear Warheads : ఇండియా దగ్గరఅణ్వాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీటిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, ఇటీవలే మన అణు సామర్ధ్యానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సిప్రి (స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ ర