ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనకు చెందిన బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నేడు భారత్ మరింత సుసంపన్నంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని ఒక కొత్త పరిశోధన అధ్యయనం పేర్కొంది.
Javelin Anti-Tank System: అమెరికాకు చెందిన జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేయనున్నది. ఈ విషయాన్ని భారత్లోని అమెరికా అంబాసిడర్ సెర్గియా గోర్ తెలిపారు. దీంతో ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య
భారతీయ క్యాంపస్ రిక్రూట్మెంట్లు మరింత వ్యూహాత్మకంగా, నైపుణ్య ఆధారితంగా తయారయ్యాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ).. నియామకాల ప్రక్రియను అంతకంతకూ మార్చేస్తున్నది మరి. ఓవైపు నైపుణ్యాలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు 86 �
వచ్చే నెలలో జపాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. నేరుగా క్వార్టర్స్ నుంచి ఆడనున్న భారత పురుషుల, మహిళల జట్లు.. వరుసగా రెండో స్వర్ణంపై కన్నేశాయి.
IND vs SL : ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది.
SLvIND : భారత్తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగవ రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది. క్రీజ్లో పసిందు సూర్యబంద్ర 35, కమిందు మెండిస్ 10 రన్
IND vs SL: రెండో టెస్టులో శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది. పసిందు సూర్యబంద్ర 65, కెప్టెన్ ధనంజయ డిసిల్వా 4 రన్స్తో క్రీజ్లో ఉన్
భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (177 బంతుల్లో 115 నాటౌట్) తన సత్తా, ఫామ్పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశాడు. సిరీస్కు ముందు ఫామ్లేమితో ఇబ్బంది పడి తుది జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మార్చుకు
ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న ఆరు దేశాల మార్కెట్లలో భారతదేశం అత్యంత ఖరీదైనదని, రాకెట్ ప్రయోగానికి ఇక్కడే అధికంగా ఖర్చు అవుతున్నదని ఇద్దరు విదేశీ ఆర్థికవేత్తలు వెల్లడించ
Devdutt Padikkal : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయ్యే సమాయానికి ఇండియా 300 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దేవ్దత్ పడిక్కల్ తొలి రోజు ఆటలో సెంచరీ సాధించాడు.
NSA Ajit Doval : జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చైనాలో పర్యటించనున్నారు. చైనాతో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారానికి అక్కడి ఉన్నతాధికారులతో దోవల్ చర్చించనున్నారు.
విదేశీ గడ్డపై మూడేండ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్సేన శ్రీలంకతో ఆదివారం మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్�