Kabaddi World Cup : క్రికెట్లోనే కాదు కబడ్డీలోనూ భారత మహిళలు జగజ్జేతలుగా నిలిచారు. కబడ్డీ ప్రపంచకప్(Kabaddi World Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ వరుసగా రెండో ఏడాది టైటిల్ కొల్లగొట్టారు.
INDvSA: మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ హెడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మూడోవ స్లిప్ స్థానంలో ఉన్న మార్క్రమ్.. తన కుడి వైపు పరుగు తీస్తూ ఆ బ
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
Rajnath Singh | దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Kuldee[ Yadav : ఐదొందలు కొట్టేలా కనిపించిన సఫారీలను 489కే కట్టడి చేసినా విజయంపై మాత్రం ఆశలు లేవు. మార్కో జాన్సెస్(93) వికెట్ తీసి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించిన కుల్దీప్ యాదవ్ (Kuldee[ Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2025 : భారత మహిళా క్రికెటర్లు మరో ఐసీసీ ట్రోఫీని అందుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సేన వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడి నెల దాటక ముందే అంధ మహిళల జట్టు (Blind Cricket Team) చరిత్ర సృష్టించింది.
Guwahati Test : గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కే కట్టడి చేయాలనుకున్న భారత జట్టు భంగపడింది. సిరీస్ సమం చేయాలనుకున్న టీమిండియాకు షాకిస్తూ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది సఫారీ టీమ్.
Guwahati Test : గువాహటి టెస్టులో భారత బౌలర్ల ఎదురుచూపులు ఫలించాయి. తొలి సెషన్ నుంచి విసిగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ల పోరాటం మూడో సెషన్లో ముగిసింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ మీద.. ముతుస్వామి(109), మార్కో యాన్స�
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈశాన్య భారతంలో తొలిసారి జరుగుతున్న టెస్టు పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది.
సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఐదు సార్లు చాంపియన్ భారత్ టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నది.
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్కు హోండా గుడ్బై పలుకబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఎంతో ఆర్భాటంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసిన జపాన్ వా