Virat Kohli | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (Australia ODI Series)కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర పోస్టు పెట్టారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈమేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పా�
వర్టస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన దీప్తి తాజాగా మరో ఈవెంట్లోనూ సత్తాచాటింది. మంగళవా�
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్స్లో తొలి రోజు భారత్కు శుభారంభం దక్కింది. పతకం ఆశలు రేపుతున్న తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు మొత్తం ఏడుగురు షట్లర్లు రెండో రౌండ్కు ముందంజ వేశారు.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జొహొర్ (మలేషియా) వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున అరిజీత్ సింగ్ (43 వ నిమిషంలో), సౌరభ్�
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు 2-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడో రోజు తర్వాత విండీస్ పోరాటంతో ఫలితం ఐదో రోజుకు వాయిదాపడిన మ్యాచ్లో పర్యాటక జట్టు నిర్దేశించ
IND vs WI: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 రన్స్కు ఆలౌటైన వెస్టిండీస్.. ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరింది. బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ నాలుగో రోజు కావడంతో.. ఈ మ్యాచ్లో భారత�
Ind vs WI | అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా పట్టు బిగించింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ జట్టును కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్పై �
Sai Sudharshan | వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవస
దేశీయంగా గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)కు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రాబడులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్లోనైతే మునుపెన
చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రతీకార సుంకాలను విధించడంతో తన పొరుగు దేశమైన భారత్కు లాభం చేకూరనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో టీమ్ఇండియా..ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుక�
Sai Sudharsan: దూసుకొస్తున్న బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయి సుదర్శన్ అద్భుమైన రీతిలో క్యాచ్ పట్టేశాడు. షార్ట్ లెగ్లో పట్టిన ఆ క్యాచ్తో బ్యాటర్ క్యాంప్బెల్ షాక్కు గురయ్యాడ