హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును రూ.88 లక్షలు (ఒక లక్ష డాలర్లు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నీతీ ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ తీవ్రంగా విమర్శించారు.
ఇండియన్ టెకీల డాలర్ డ్రీమ్స్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని గంపెడాశతో ఉన్న సాంకేతిక నిపుణులపై పిడుగు వేశారు. సుంకాలు, అక్రమ వలసల పేరిట ఇప్పటిక�
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకు�
Chabahar | చాబహార్ పోర్టుపై భారత్కు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతో భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బకానున్నది. ఈ పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధిల�
జాన్వీకపూర్, ఇషాన్కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్బౌండ్' చిత్రం విడుదలకు ముందే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కించుకుంది.
ఆసియాకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్కు పసికూన ఒమన్ ముచ్చెమటలు పట్టించింది. సులువైన ప్రత్యర్థినే కదా అని అలవోకగా తీసుకున్న టీమ్ఇండియా..ఒమన్పై చెమటోడ్చి నెగ్గింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భార
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్లోనే నిష్క్రమించగా, స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిం
రత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా..చారిత్రక సిరీ�
Partial Solar Eclipse : ఆదివారం అమావాస్య. సెప్టెంబర్ 21 రాత్రిపూట పాక్షిక సూర్య గ్రహణం ఉన్నది. కానీ ఇండియాలో ఆ గ్రహణం కనిపించదు. దక్షిణ ద్రువ దేశాల్లో మాత్రమే ఆ గ్రహణ వీక్షణకు అవకాశం ఉన్నది.
Donald Trump : భారత దేశంతో కానీ, ప్రధాని మోదీతో కానీ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మోదీ బర్త్డే సందర్భంగా ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడి�
బడ్జెట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్.. సరికొత్త ప్రీమియం స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. ఏఐతోపాటు అనేక ఆధునిక ఫీచర్లతో.. ‘నాయిస్ ఫిట్ ఎన్డీవర్ ప్రో’కు రూపకల్పన చేసింది. ఇందులో ఏర్పాటుచేసి�
ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల 53కిలోల కాంస్య పతక పోరులో అంతిమ్ 9-1తో ఎమ్మా జొన్నా డెనిస్ మాల్మగ్రెన్ప�
దేశంలో ఫ్రాంచైజీ ఆధారిత క్రీడలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా భారత్లో మరో ప్రతిష్టాత్మక లీగ్కు తెరలేవనుంది. దేశానికి ఘనమైన వారసత్వం కలిగిన విలువిద్యలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు గాను వచ్చే నెల 2 న�