Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ �
India Vs Sri Lanka: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్ గాలేలో, రెండో మ్యాచ్ కొలంబొలో జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నట
Oppo Reno 16 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి వచ్చే ఫోన్లలో రెనో సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్లో ఇప్పుడు మరో రెండు కొత్త ఫోన్లను సంస్థ ఇండియాలోకి లాంఛ్ చేసింది. అవి ఒప్పో రెనో 16. రెనో 16సీ. ఇవి రెండూ ఫ
India-Japan : ఇండియా-జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఈ మేరకు రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల (దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు భారత ప్�
మురు మార్కెటింగ్ సంస్థలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 183.50కి తగ్గించాయి. గత నెలలో రూ. 3,113కి చేరిన కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,930గా ఉంది.
భారత్కు అమెరికా వంటగ్యాస్ పోటెత్తుతున్నది. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి దేశంలోకి 2.2 మిలియన్ టన్నులకుపైగా ఎల్పీజీని అగ్రరాజ్యం దింపింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి, అక్కడ్న�
ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్లకు చెందిన పలువుర�
Narendra Modi : ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చూడాలని, చర్చలు జరపాలని, గతంలోలాగా ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని కోరుతూ.. ఇండియా, పాకిస్తాన్లకు చెందిన 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీకి, పాక్ ప్రధ
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. భారత్–ఇంగ్లాండ్ మధ్య బుధవారం (జూలై 1) జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలపై జోరు�
ఒబెసిటీ గురించి విన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది అమెరికన్లే. వాళ్లలో 43 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి వల్ల ఇండియాలో కూడా ఒబెసిటీ బాధితులు పెరుగుతున్నారు.
దీ సర్కార్ పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతున్నది. కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటంతో రుణభారం ఏటికేడు భారీగా పెరుగుతున్నది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా వివరాల ప్�
భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగి పేలవమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నా బీసీసీఐ మాత్రం మరోసారి ఆమెకే స�
England XI : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England) టీ20 పోరుకు సై అంటోంది. భారత జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది ఆతిథ్య జట్టు.