ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జోధ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై పెట్టిన కేసును కేంద్రం శనివారం ఎత్తివేసింది.
భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది.
Xiaomi Pad 8 : చైనాకు చెందిన మొబైల్ తయారీ బ్రాండ్ షావోమీ నుంచి ఇటీవల ప్యాడ్ 8 లాంఛ్ అయింది. ఇది ప్రీమియమ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. స్నాప్డ్రాగన్ 8, జనరేషన్ 4 చిప్సెట్, పవర్ఫుల్ బ్యాటరీ వంటివి దీని ప్రత్యేకతలు.
LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం తెలి�
IRIS Lavan | ఇరాన్ యుద్ధనౌక (Iran Warship) లోని అత్యవసరం కాని సిబ్బందిని భారత్ (India) వెనక్కి పంపింది. ఈ నెల 1న ఇరాన్కు చెందిన యుద్ధనౌక IRIS లావన్ (IRIS Lavan) లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇరాన్ విజ్ఞప్తి మేరకు నౌకను కొచ్చిలో ల�
Russian Oil : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది.
సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత్.. 1-0 తో ఇటలీని ఓడించి టైటిల్ ప�
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్లు నష్టపోయింది. దీంతో 74,563.92 పాయింట్ల ముగిసింది.
Vivo Y51 Pro : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మీడియం రేంజ్ బడ్జెట్లో కొత్త 5జీ ఫోన్ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి ప్రధాన ఫీచర్లు.
Poco C85x 5G : చైనా బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ విడుదలైంది. పోకో సీ85 ఎక్స్ 5జీ పేరుతో కొత్త ఫోన్ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది గత డిసెంబర్లో రిలీజైన పోకో సీ85కి అప్డేటెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు.
Middle East crisis : ఇరాన్లో ఇంకా దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నట్లు సూచన. దీంతో వారందరి భద్రతపై ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.
Indian Vessels : ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి.
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా ఇండియా నిలవగా, రన్నరప్గా న్యూజిలాండ్ నిలిచింది. దీంతో విన్నర్, రన్నరప్ జట్లతోపాటు టోర్నీలో పాల్గొన్న మిగతా జట్లకు కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం నగదు బహుమతి దక్కుతుంది.