Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
Census 2027 | దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా
కువైట్పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది.
Galaxy A57 5G : కొరియన్ మొబైల్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్లో భాగంగా ఏ57 5జీ, ఏ37 5జీ అనే రెండు ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లుగా చెప్పుకోవచ్చు.
Tecno Spark 50 5G : హాంకాంగ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది.
భారత్లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రసూతి, గైనకాలజీ, మహిళా ఆరోగ్య పత్రిక లాన్సెట్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో 1990 నుంచి 2023 వరకు ప్రతి లక్ష సజీ�
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ)పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతుండటం వీరిలో ఆందోళన నెలకొన్నది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో లక్షల
సాఫ్ అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన గ్రూపు-బీ పోరు 1-1తో డ్రాగా ముగిసింది.
PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది.
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) దేశాలు చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు దేశాలను ఇంధన కొరత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో యుద్ధం వి�
దేశీయ హెల్త్కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే �