Ilayaraja | తమిళ సంగీత సారథి ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభు�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ కప్లో భారత్ ఎట్టకేలకు పతక ఖాతా తెరిచింది. పలువురు షూటర్లు ఘోరంగా నిరాశపరిచిన వేళ తాను ఉన్నానంటూ తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్..భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించింది.
దశాబ్దం పైచిలుకు కాలం గడిచిపోయింది. వైఫల్యాలు కుప్పలుతెప్పలుగా పోగుపడ్డాయి. అయినా మన వశీకరణ నేత అవేవీ అసలు పట్టించుకోడు. అన్నిటికీ జైకొట్టే భక్తగణం ఉండటమే అందుకు కారణం. వారిని ఇంకా ఇంకా కలల్లోనే ముంచుతు
ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది.
Rafael Jets | భారత వైమానిక దళం (IAF) మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్లను ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి.�
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించడం సాధారణ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దీనివల్ల భారత్తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చ
పాలస్తీనా ఏర్పాటు కోసం ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్ను ఆమోద�
ప్రతిష్టాత్మక డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. స్విట్జర్లాండ్తో జరుగుతున్న పోరులో భాగంగా సింగిల్స్ విభాగంలో దక్షణేశ్వర్ సురేశ్.. 7-6 (4), 6-3తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గ�
క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతాయి.
ఇప్పటికే దిగుమతులపై 50 శాతం సుంకాలతో కుంగదీసిన అమెరికా.. భారత్పై మరో పిడుగు వేయడానికి సిద్ధమవుతున్నది.అమెరికన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే సేవల కోసం విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై 25 శా�
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత్కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. సీనియర్ బాక్సర్ పూజారాణి.. మహిళల 80 కిలోల విభాగంలో సెమీస్కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగుతున్న భారత్కు సూపర్-4 దశలోని రెండో మ్యాచ్లో చైనా షాకిచ్చింది.