పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) మొదలై ఈ నెల 24 నాటికి సంవత్సరం పూర్తయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం దీన్ని ప్రారంభించింది.
IRE vs IND | టీమిండియా ఐర్లాండ్ పర్యటనపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యత
యాపిల్ మ్యాక్బుక్, ఐపాడ్ మాడళ్ల రేట్లు పెరిగాయి. ప్రారంభ శ్రేణి ధరల్నే 20 నుంచి 42 శాతం పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో యాపిల్ ప్రియులకు షాకిచ్చ�
అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లకాలంలో ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను మరింత విస్తరించడానికి 13 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కంప�
మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ ఉమెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది. గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడ
passport fees : భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వబోతుంది. పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ
Bangladesh : ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు ప
భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలస పాలన సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పంథాలో అడుగుపెట్టింది. అసంఖ్యాక త్యాగాల పునాదులపై నిర్మితమైన రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కుల�
ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది.
‘పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికీ ఉపాధి కల్పించడమే నిజమైన స్వరాజ్య లక్ష్యం’ అని చెప్పిన మహాత్మాగాంధీ మాటలను మన దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా విస్మరించింది.
Iranian Oil : ఇరాన్ చమురుపై ఎన్నో ఏళ్లుగా విధించిన ఆంక్షల్ని అమెరికా తాజాగా ఎత్తివేసింది. తాజాగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో భాగంగా 60 రోజులపాటు ఇరాన్ చమురుపై ఆంక్షల్ని అమెరికా తొలగించింద�
Internet users | భారత టెలికామ్ రంగం (India's Telicom Sector) అప్రతిహత వృద్ధిని కొనసాగిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ (Internet), టెలిఫోన్ (Teliphone) వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన తాజ�
India | మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన కీలక పోరులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఫలితంతో సెమీఫైనల్ రేసు మరింత ఆసక్తికరంగా మారగా.. భారత జట్ట�
Brahmos Missiles | భారత దేశం (India) తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి (Brahmos Missile) ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది. పశ్చిమాసియాలో న