Nitin Gadkari: భారత్లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది.. రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట�
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తరించింది. భర్త లేదా అతని బంధువులు చేసే వేధింపులకు సంబంధించిన ఈ నిబంధన.. పెండ్లి చేసుకునే ఉద్దేశం కలిగి, సహజీవనంలో ఉన్న భాగస్వాములక�
భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వి శర్మ తైపీ ఓపెన్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తైవాన్లో జరిగిన తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. పూర్తి ఏకపక�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి మరో రికార్డు సృష్టించింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో 2,48,845 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. క్రితంఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసినదాంతో పోలిస్తే 33
PM Modi : దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరుతో సాగే 100 వారాల జాతీయస్థాయి క
స్నేహం అనేది జీవితంలో లభించే అత్యంత విలువైన బంధాలలో ఒకటి. ఇది నమ్మకం, అవగాహన, దయ, మధురమైన జ్ఞాపకాల పునాదిపై నిర్మితమవుతుంది. సంస్కృతులు, తరాలు, సరిహద్దుల్ని దాటి వ్యక్తులను అనుసంధానించే శక్తి స్నేహానికి మ
విద్యార్థుల ఉద్యమం పాలకులను జవాబుదారీగా నిలబెట్టగలదు. కానీ అక్కడితో ఆగిపోతే అది రాజకీయ విజయం మాత్రమే. పరీక్షల విశ్వసనీయత నుంచి కృత్రిమ మేథ యుగానికి తగిన విద్య వరకు భారత్కు ఇప్పుడు కావాల్సింది సమగ్ర వి�
GST : జూలై నెలకు సంబంధించిన గూడ్స్ అండ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్ల వివరాలు వెల్లడించింది కేంద్రం. జూలైలో రూ.2.11 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. వరుసగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండ�
Pakistan : పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీవోజేకే)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్ని అణిచివేయడానికి పాక్ ప్రభుత్వం అత్యంత కఠినంగా, అమానవీయం�
Xi Jinping : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో ఇండియా రానున్నారు. వచ్చే సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే, ఇండియా-చైనాల మధ�
దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్ డిమాండ్ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) �
తిష్టాత్మక కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు మలేషియాను ఓడించి టైటిల్ నెగ్గాయి.
Abhijeet Dipke : సీజేపీ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, యువతపై పోలీసులు, భద్రతా బలగాలు దాడి చేయడానికి ప్రధాన కారకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని సీజేపీ పౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఈ దాడి జరిగ�
monsoon rain : ఇండియాలో వానలకు మూలమైన నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పట్లో బలహీనపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో ఆగష్టులో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Indian Embassy | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో జరుగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ అమెరికా మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్ (Newyork Times)’ రాసిన కథనం వివాదానికి దారితీసింది. ‘స్థానిక ఎన్నికలు ప్రారంభం కాగానే పాకిస్థాన