ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో టీమ్ఇండియా..ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుక�
Sai Sudharsan: దూసుకొస్తున్న బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా సాయి సుదర్శన్ అద్భుమైన రీతిలో క్యాచ్ పట్టేశాడు. షార్ట్ లెగ్లో పట్టిన ఆ క్యాచ్తో బ్యాటర్ క్యాంప్బెల్ షాక్కు గురయ్యాడ
Shubman Gill : కెప్టెన్ శుభమన్ గిల్ మరో టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఢిల్లీలో వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు అతను సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది పదో సెంచర�
బ్రిటన్కు చెందిన టైడ్..భారత్లో తన వ్యాపారాన్ని భారీగా విస్తరించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో 500 మిలియన్ పౌండ్లు(రూ.6 వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్న సంస్థ..వచ్చే ఏడాదికాలంలో కొత్తగా 800 నూత�
భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన రెండో టెస్టులో తొలి రోజే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన కెరీర్లో ఐదో 150+ స్కోరుతో గర్జించగా.. జట్టులో స్థ�
India Gifts Ambulances To Afghanistan | ఆఫ్ఘనిస్థాన్కు ఐదు అంబులెన్స్లను భారత్ బహుమతిగా ఇచ్చింది. భారత్లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకికి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం వీటిని అందజేశారు.
SIR | దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశలవారీగా ప్రారంభించే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ �
భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర వి
టారిఫ్ల పెంపు కారణంగా భారత్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అమెరికాకు చెందిన 19 మంది చట్టసభ సభ్యులు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక లేఖ రాశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద ఇటీవల ఒక న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది ప్రజలను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. మన న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉ�
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై సుప్రీంకోర్టు ఆవరణలో, అదీ ఆయన విచారణ జరిపే న్యాయస్థానంలో జరిగిన దాడి అత్యంత గర్హనీయమైనదని చెప్పక తప్పదు. పైగా ఆ దాడి జరిపింది పిన్నలకు మంచిచెడ్డలు చె�
స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య భారత్కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.