భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా తమ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఓ పంచవర్ష ప్రణాళికకు ఆమోదం తెలిపాయి.
PM Modi: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ తటస్థంగా లేదు అని, తాము శాంతి వైపు ఉన్నామని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం హైదరాబాద్ హౌజ్లో పుతిన్తో జరిగిన సమావేశం సందర్భంగా ప్ర
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన అంగరక్షకులు మొదలుకుని ఆయన వెంట వచ్�
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఐదేండ్ల వయసు రాకముందే నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లల అకాల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెం
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకా�
Shri Mahant Siddheshwara nandagiri | భారతదేశ సంస్కృతి వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక అని.. అందుకని భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలవబడుతుందన్నారు.
INDvSA : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ బవుమా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. బవుమ
ఈ నెల 4న రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ను సందర్శించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు గత కొన్ని వారాలుగా జరుగుతున్నాయి.
ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ కప్లో భారత జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో ఇదివరకే రెండు మ్యాచ్లు ఓడిన భారత టేబుల్ టెన్నిస్ జట్టు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 5-8తో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పా�
ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత హాకీ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన పూల్-బీ మ్యాచ్లో భారత్.. 5-0తో స్విట్జర్లాండ్పై ఘనవిజయాన్ని అందుకుని క్వార్టర్స�
Dmitry Peskov | రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు ముందు.. భారత్-రష్యా (India-Russia) సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ �
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ వాహనాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీంతో గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రాలు రెండంకెల వ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న కీలక తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కీలక సమావేశం ఏర్పాట�