Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
టెలికాం యూజర్లు మరింత పెరిగారు. ఈ ఏడాది తొలి నెలలో భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్లోకి 44 లక్షల మంది సబ్స్ర్కైబర్లు జత కాగా, రిలయన్స్ జియో పరిధిలోకి 24.37 లక్షల మంది చేరినట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ త
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్ను మార్కెట్లో లాంఛ్ చేసింది.
Indian Ships : ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఇండియాకు చమురు తీసుకొచ్చే 22 నౌకలు ఉన్నాయి.
దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్ బాట్ గ్రోక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి ముందే తెలిసినా కేంద్రం మేల్కొ�
వచ్చే నెల 24 నుంచి మే 3 దాకా డెన్మార్క్లో జరుగబోయే ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్లో భారత జట్లకు కఠినమైన డ్రా పడింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం విడుదల చేసిన డ్రాల�
iQOO Z11x 5G : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐకూ మీడియం బడ్జెట్ రేంజ్లో ఐకూ జడ్11ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను ఇటీవల లాంఛ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐకూ జడ్ 10 ఎక్స్ మొబైల్కు ఇది తర్వాతి వెర్షన్ ఫోన్.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు.
Matthew VanDyke | అమెరికా (USA) కిరాయి సైనికుడు మాథ్యూ వాన్డైక్ (Matthew VanDyke) ను భారత్లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దే
Russian oil tanker | చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమ�
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తద్వారా ఎల్పీజీ వంట గ్యాస్కు కొరత తదితర కారణాలతో భారత్లో మార్చి మొదటి 15 రోజుల్లో వంట గ్యాస్ వినియోగం 17 శాతం తగ్గిపోయింది.
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు.
Xiaomi 17 : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్త షావోమీ తాజాగా రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న