PM Sanae Takaichi : జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇండియాలో పర్యటించనున్నారు. ఆమె జూలై 1 నుంచి 3 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార, సాంకేతిక �
General Dhiraj Seth : భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ �
OnePlus | భారత మార్కెట్లోకి వన్ప్లస్ (OnePlus ) కొత్త N6 స్మార్ట్ఫోన్ (Smart phone) ను విడుదల చేసింది. నార్డ్ సిరీస్కు దిగువ స్థాయిలో తీసుకొచ్చిన తొలి ‘N’ సిరీస్ ఫోన్ ఇదే. భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, తాజా ఆండ్రాయిడ్ వ�
Indus Waters : పాకిస్తాన్కు సింధు నది నీళ్లు ఇవ్వకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ను భారీ దెబ్బకొట్టింది. భారత సరిహద్దులోని పాక్ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ను పాక�
జూన్ 28, 2026.. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పసికూనగానే చలామణి అవుతున్న ఆ జట్టు అద్భుతమే చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్ల�
India vs Ireland : ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక, క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లుగా ఈ మ్యాచులో యువ ఆటగాడు వ�
Karachi blast : తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్.. భారత్పై దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్లోని కరాచీలో జరిగిన పేలుళ్లకు, ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండ�
Aus vs Ind | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లండన్ వేదికగా ఆదివారం జరగనున్న గ్రూప్-ఏ చివరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఆరు సార్లు �
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో భారత హాకీ జట్టు మరోసారి దుమ్మురేపింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 7-1తో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించి మూడు రోజుల వ్యవధిలో ఆ జట్టుపై వరుసగా రెండో విజయాన్ని నమోదు�
మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు అత్యంత కఠిన సవాల్కు సిద్ధమయారు. ఆదివారం భారత జట్టు ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఆరుసార్లు చాంపియన్స్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీషన్ గ్రీర్ ఈ వారంలో భారత్లో పర్యటిస్తున్న క్రమంలో ఆ దేశ ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రపంచ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు.
earthquake | ఆఫ్ఘనిస్థాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్లో భూమి లోపల 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది.
ఈస్ట్ రూథర్ఫోర్డ్ (యూఎస్ఏ): ఫిఫా వరల్డ్ కప్లో మరో సంచలనం. నాలుగుసార్లు చాంపియన్, వరుసగా 11 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని మేటి జట్టు జర్మనీకి షాక్ తగిలింది. ఇప్పటికే నాకౌట్ చేరుకున్న ఆ జట్టుకు ఝలక్ ఇస్తూ
టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన అనంతరం కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియాకు భంగపాటు! రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్కు ఆతిథ్య జట్టు దిమ�
భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీకాలాన్ని కేంద్రం మరో మూడేండ్లు పొడిగించింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన గుజరాత్ నుంచి నమ్మకస్తులైన అధిక�