భారత్పై యూఎస్ మళ్లీ టారిఫ్ బాంబులు వేయడానికి రెడీ అవుతున్నది. ఇండియా-యూఎస్ మధ్య ప్రస్తుతం ట్రేడ్ డీల్ మీద చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ టారిఫ్లు వేసేందుకు యూఎస్ సిద్ధమవుతున్నది.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది.
USTR | భారత్, అమెరికా (India, US) దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీ (New Delhi) లో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. భారత్కు అమెరికా ఊహించని షాకిచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ�
India Vs New Zealand: కివీస్తో 40 రోజల పాటు ఇండియా క్రికెట్ సిరీస్ ఆడనున్నది. అక్టోబర్ 22 నుంచి ఆ సిరీస్ ప్రారంభం అవుతుంది. రెండు దేశాల మధ్య 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. న్యూజిలాండ్ ఈ సిరీస్�
US sanctions | రష్యా చమురు (Russian oil) పై అమెరికా (US) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులను ఎత్తివేయాలని భావిస్తుంది. మిన�
డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
Israel | భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా (West Asia) ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత్ అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని ఇజ్రాయెల్ రాయబారి (Israel Ambssador) రూవెన్ అజర్ (Ruven Azar) అభి�
Asian Games : ఆసియా క్రీడల్లో పోటీపడే మహిళల క్రికెట్ జట్లు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి మేటి జట్లతో చైనా, థాయ్లాండ్, మలేషియా తలపడే అవకాశాన్ని దక్కించుకున్నాయి.
రుతు పవన కాలంలో ఎల్నినో భారతదేశాన్ని తాకనుందని, దీనివల్ల గత మూడేండ్లలో దేశంలో వర్షపాతం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డీజీఎం డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది ప�
BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమా
OPPO Find X9 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి దేశీయ మార్కెట్లోకి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. మంచి ఫీచర్లు, అద్భుతమైన కెమెరా ఎక్స్పీరియెన్స్ చేయాలనుకునే వాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.
Polymer Banknotes: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రోజు రోజుకూ కరెన్సీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పాలిమర్ �