Oppo F33 series : ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రో పేరుతో రెండు 5జీ ఫోన్లను కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది.
Smartphones : దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వరుసగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయి.
దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. గత ఏడాదికిగాను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజాగా విడుదల చేసిన జీడీపీ ర్యాంకుల్లో భారత్ టాప్-5 నుంచి దిగజారింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎకానమీల్లో 6వ స్థానానికి ప�
Vivo T5 Pro : చైనాకు చెందిన వివో సంస్థ నుంచి వివో టీ5 ప్రో పేరుతో కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది మీడియం రేంజ్ ఫోన్. ఇంతకుముందు విడుదలైన వివో టీ4 ప్రోకు ఈ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్గా రిలీజైంది.
ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలు, కుంపట్లు, కిరోసిన్ స్టవ్లను ఆశ్రయించాల్సిందేనా? లేక ఎలక్ట్రిక్, ఇండక్షన్ స్టవ్లు, వంటింట్లోకి చేర్చాల్సిందేనా? రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు అందరూ కచ్చితంగా ఎ�
Redmi A7 Pro 5G : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి రెడ్మి సిరీస్లో మరో ఫోన్ విడుదలైంది. రెడ్మి ఏ7 ప్రో పేరుతో ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ను సంస్థ విడుదల చేసింది.
ఏఎఫ్సీ అండర్-17 మహిళల ఏషియన్ కప్ సన్నాహాల్లో భాగంగా రష్యాతో జరిగిన పోరులో భారత్ ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో యువ భారత్ 0-3 తేడాతో రష్యా చేతిలో ఓడింది. తమ తొలి మ్యాచ్లో చైనాపై ఓడ�
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఉదయం ట్రేడింగ్ భారీ నష్టాలతో ప్రారంభం కాగా.. తర్వాత కొద్దిగా కోలుకుంది.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత యువ షట్లర్ ఆయూష్ శెట్టి రజత పతకంతో మెరిశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన ఆయూష్కు ఫైనల్లో నిరాశ ఎదురైంది.
ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-1లో భారత్ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత త్రయం వెన్నెం జ్యోతిసురేఖ, మధుర, ప్రగతి 233-232తో అమెరికాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది.
బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఒసియానియా గ్రూప్-1లో భారత జట్టు రెండో విజయాన్ని నమోదుచేసింది. ఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్లో శుక్రవారం జరిగిన పోరులో భారత్.. 3-0తో మంగోలియాను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను �
భారతీయ రైతాంగ చరిత్రలో ఇదొక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రో జు... 2026 ఏప్రిల్ 11. దేశంలోని రైతులను ఒకే తాటిపైకి తెచ్చి, వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ‘అఖిల భారత కిసాన్ సభ’ నేటితో 90 వసంతాలను పూర్త
ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న ప్రజ్ఞానంద.. టైటిల్ రేసు నుంచి తప్పుకున్నా అతడి సోదరి వైశాలి మాత్రం అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నది.