జర్మనీలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏజెంట్లను ఎక్కువగా నమ్మవద్దని భారత్తో జర్మనీ రాయభారి ఫిలిఫ్ అకెర్మాన్ హెచ్చరించారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ దానిశ్ కనేరియా మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కనేరియా తాజాగా తన పౌరసత్వంపై ఆసక్తికరంగా స్పందించాడు. పహల్గాం ఉగ్రదాడి�
India won : వెస్టిండీస్తో జరిగిన ఫస్ట్ టెస్టులో ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ టెస్టులో ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గిల్ సేన గెలుపొందింది.
India Vs West Indies: ఓవర్నైట్ స్కోర్కే ఇండియా డిక్లేర్ చేసింది. మూడవ రోజు మార్నింగ్ విండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా 286 లీడ్ సాధించింది.
పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరిక చేశారు. ఆయన శుక్రవారం రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్ట్ వద్ద మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకోవాలని, లేదంటే భౌగోళి
భారత్లో ఏటా 51లక్షల మంది చికున్గున్యా బారిన పడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వివరాలను ప్రచురించింది.
Mud Volcano Erupts | సుమారు 20 ఏళ్లకుపైగా నిద్రాణంగా ఉన్న భారత్లోని ఏకైక మట్టి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. పెద్ద శబ్దంతో భూమి లోపల నుంచి బురద, వాయువులను పైకి ఎగజిమ్మింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
NCRB Report | దేశంలో 2023లో వరకట్న సంబంధిత నేరాలు 14 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక 'భారతదేశంలో నేరం 2023' ప్రకారం.. ఏడాది పొడవునా 15,489 కేసులు నమోదయ్యాయి. అదనంగా వరకట్నం వేధింపుల కారణంగా 6,156 మం
Weather Update | వర్షాకాలం సీజన్ మంగళవారంతో ముగిసింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైందని భారత వాతావరణశాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహాపాత్ర వెల్లడించారు.