హాట్మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను 2012లో బుక్ చేసుకున్న అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ 2032 నాటికి తన స్వాధీనం అవుతుంద�
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు మరో రెండు రజతాలు లభించాయి. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ వెండి పతకాలు అందుకున్నారు.
Solar Eclipse | 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవు
India | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) లో తీవ్రంగా ఖండించింది. హింసాత్మక ఘటనలు వెంటనే నిలిపివేసి, అంతర�
billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.
హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రం-1 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి చేరుకోవడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక కీలక మలుపు. దేశంలో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో కొనసాగుతున్న అం
బడ్జెట్ వినియోగదారుల కోసం ‘వివో ఇండియా’ ఓ కొత్త ఫోన్ తీసుకొచ్చింది. రోజువారీ వినియోగంతోపాటు వినోద అనుభవాన్ని అందించేలా.. ‘వివో టీ5ఈ’ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత.. దీని భారీ బ్యాటర
Pakistan : పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారుల్ని కాల్చి చంపడాన్ని పాక్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆందోళనకారులు ఇండియాలాగే తమ దేశానికి శతృవులు వంటి వారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా
దేశంలో పిల్లలను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రతి ఏడాదీ 26 వేల మంది పిల్లల్ని దత్తత తీసుకోడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి సరిపోయే స్థాయిలో 0 నుంచి 2 ఏండ్ల లోపు పిల్లలు ఏ�
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో తన పేలవైన బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా క్ర
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం హరారే వేదికగా జరిగిన ఆఖరి పోరులో టీమిండియా.. 35 పరుగు�
ప్రపంచమే నివ్వెరపోయేలా శాటిలైట్ ద్వారా సు దూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసుకొనే స్థితికి భారతదేశం చేరుకున్నదని, అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచేలా ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించిం�
భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్గా నిలిచిన భారత తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది.