Guwahati Test : గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్కే కట్టడి చేయాలనుకున్న భారత జట్టు భంగపడింది. సిరీస్ సమం చేయాలనుకున్న టీమిండియాకు షాకిస్తూ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది సఫారీ టీమ్.
Guwahati Test : గువాహటి టెస్టులో భారత బౌలర్ల ఎదురుచూపులు ఫలించాయి. తొలి సెషన్ నుంచి విసిగించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ల పోరాటం మూడో సెషన్లో ముగిసింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్ మీద.. ముతుస్వామి(109), మార్కో యాన్స�
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈశాన్య భారతంలో తొలిసారి జరుగుతున్న టెస్టు పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది.
సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీకి ఆదివారం తెరలేవనుంది. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఐదు సార్లు చాంపియన్ భారత్ టైటిల్ ఫెవరేట్గా బరిలోకి దిగుతున్నది.
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్కు హోండా గుడ్బై పలుకబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఎంతో ఆర్భాటంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసిన జపాన్ వా
‘వారానికి 48 గంటల పనితో భారత్ ప్రగతి సాధ్యం కాదు.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెట్టాలంటే, చైనా లాంటి దేశాల సరసన నిలబడాలంటే మన దేశ యువత కండలు మరింత కరగదీయాలి, సామాజిక జీవితంతో పని లేకుండా రోజుకు 12 గంటల చొప్ప�
దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయే ముందు ఏమయ్యిందో స్పష్టంగా తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
T20 World Cup 2026 : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక పురుషుల పొట్టి ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఇప్పటికే ఇరుదేశాల్లో కలిపి8 నగర�
T20 World Cup 2026 | వచ్చే ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ మెగా టోర్నీ కోసం సన్నహాలు మొదలయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నివేదికల ప్రకారం.. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుం�
2019-2020లో పార్లమెంట్ ఆమోదించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు వెల్లడి�
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో శుక్రవారం జరిగిన దుబాయ్ ఎయిర్ షో-2025లో పాల్గొన్న భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని పైలట్ మరణించాడు. పైలట్ను వింగ్ కమాండర్ �