India Oil : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇండియా సహా అనేక దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇండియా ఇప్పుడు చమురు కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా, అవకాశం ఉన్న ప్రతీ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుం�
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఆటల నుంచి నిషేధం, అనర్హులుగా తేలిన క్రీడాకారుల జాబితాలో భారత్.. కెన్యాను అధిగమించింది. అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నాటికి ఈ జాబితాల�
కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చరిత్ర పుటలు తిరగేస్తే ఒకనాటి అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలా ఉండేది. క్రీస్తు పూర్వం ఒకటవ సహస్రాబ్దిలోనే మన పశ్చిమ తీరా�
Dunkin' Donuts : చాలా మంది ఫుడ్ లవర్స్కు ఇష్టమైన డంకిన్ డోనట్స్ బ్రాండ్ ఇండియాకు గుడ్బై చెప్పబోతుంది. ఇండియాలోని భాగస్వామ్య సంస్థతో కుదుర్చుకున్న ఫ్రాంచైజ్ ఒప్పందం ముగియనుండటంతో డంకిన్ డోనట్స్ సంస్థ ఇండియాను
INS Aridhaman : భారత నావికాదళం మరింత బలపడింది. ఐఎన్ఎస్ అరిదమాన్ అనే అణు సామర్ధ్యం కలిగిన సబ్మెరైన్ శుక్రవారం భారత నావికాదళంలోకి చేరింది. ఇది అణుశక్తి కలిగిన బాలిస్టిక్ మిస్సైల్స్ను మోసుకెళ్లగలదు.
Russia Oil : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది.
Iran Oil Cargo : ఇరాన్ నుంచి ఏడు సంవత్సరాల తర్వాత ఒక చమురు నౌక ఇండియాకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నౌక ఇప్పుడు దారి మార్చుకుని చైనాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
2023లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు భారత్, నైజీరియాలోనే ఎక్కువని ప్లాస్ జర్నల్ అధ్యయనం వెల్లడించింది. మొత్తం ప్రపంచ వ్యాప్త మరణాల్లో మూడింట ఒక వంతు వాటా ఈ రెండు దేశాలదేనని పేర్కొన్నది. దాని ప్రకారం నైజీరి�
పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నదా? ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం పడుతున్నదా? ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం కావాలంటే ‘అవును’ అనే
Strait of Hormuz | పశ్చిమాసియాలో సంఘర్షణ వల్ల ఇరాన్ మూసివేసిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరువడంపై చర్చించేందుకు సుమారు 40 దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా భారత్కు కూడా ఆహ్వానం అందినట్లు విదేశాంగ మంత�
Rajnath Singh : భారత్పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్
2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్లోనే అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచ డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్�
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్.
Oracle Layoffs : అమెరికాకు చెందిన టెక్ సంస్థ ఒరాకిల్ తమ భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 12,000 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.