భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
Moto G37 : మోటోరోలా సంస్థ నుంచి జీ సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మోటో జీ37, మోటో జీ37 పవర్ అనే రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి.
Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్
సౌందర్యం కోసం ఉపయోగించే ఏ ఉత్పత్తి అయినా ఇంజెక్షన్ రూపంలో ఉండకూడదని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ సూచించింది. చర్మరక్షణ ప్రక్రియలో ఇటీవల బొటాక్స్, గ్లుటాథియోన్ వంటి సమ్మేళనాలు బాగా ప్రాచుర్యం పొ�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్ష�
HMD Vibe 2 5G : నోకియా ఫోన్ల తయారీ సంస్థ, యూరప్ బ్రాండ్ హెచ్ఎండీ తాజాగా దేశంలో తక్కువ ధరలో 5జీ ఫోన్ను లాంఛ్ చేసింది. బడ్జెట్లోనే మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్.
Ebola Alert : భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో ఎబోలా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ�
కీలక రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఏప్రిల్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.7 శాతంగా నమోదయ్యాయి. స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే కీలక రంగాలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయ�
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి
Suryastra : దేశీయంగా తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. నిబె లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజ�
ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.
heatwave : దేశం ఎండ వేడిమితో అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.