India summons : భారతీయ నౌకలపై అమెరికా వరుసగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. మన దేశంలోని అమెరికా రాయబారి జేసన్ మీక్స్కు నిరసన
Motorola Edge 70 Pro plus : మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో వచ్చే ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సిరీస్లో తాజాగా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరుతో ఒక ప్రీమియం రేంజ్ ఫోన్ను మోటోరోలా విడుదల చేసింది.
ఈనెల 4న నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత.. వాటి ఉధృతి దేశవ్యాప్తంగా మారింది. రుతు పవనాల రాక ఈసారి చాలా బలంగా ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా వాటి పురోగతి అనుకున్నంతగా లేదు. దక్షిణ, ఈశాన్య భారతదేశంల�
PM Modi : కాంగ్రెస్ పాలనలో దేశం నిరాశలోకి కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. 12 ఏళ్లు కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచగలగడమే ఎన్డీయే అసలైన విజయమని ప్రధాని అన్నారు.
Indians : హార్ముజ్ జలసంధి వద్ద బుధవారం ఒమన్ తీరంలోని ఒక వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.
అణ్వాయుధ విధానంలో కీలక మార్పును సూచిస్తూ భారత్ తొలిసారిగా 12 అణు బాంబులను(వార్హెడ్లు) మోహరించింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
Nuclear Warheads : ఇండియా దగ్గరఅణ్వాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వీటిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, ఇటీవలే మన అణు సామర్ధ్యానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సిప్రి (స్టాక్హామ్ ఇంటర్నేషనల్ పీస్ ర
Parvathaneni Harish: ఫిత్నా అల్ హిందుస్తాన్ ఉగ్ర సంస్థ విధ్వంసం సృష్టిస్తున్నట్లు యూఎన్లో పాకిస్థాన్ ఆరోపించింది. దీనికి భారత్ కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశాన్ని బద్నాం చేయడం పాకిస్థాన్కు అలవాటైందని భారత �
Vaibhav Sooryavanshi | క్రికెట్ ప్రపంచంలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు తరచూ వెలుగులోకి వస్తుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం చాలా అరుదు. ప్రస్తుతం భారత యువ స
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి దశపై వచ్చే నెలలో సంతకాలు జరిగే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా ప్రకటించారు.
చిన్న జట్టు అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మూడు రోజులు ముచ్చటే అయింది. ఖతర్నాక్ బ్యాటింగ్, అంతకుమించిన బౌలింగ్తో చెలరేగిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. అరంగేట్రం ఆటగాడ�