T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నమెంట్ కోసం అనుభవజ్ఞులకు పెద్దపీట వేయడం చూశాం. కానీ, నమీబియా (Namibia) మాత్రం కుర్రాళ్లకే జై కొట్టింది.
Nuclear Installations: అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని ఇండోపాక్ దేశాలు పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇవాళ ఇచ్చి పుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపై దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరా�
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్
Zelensky: పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలను భారత్తో సహా పలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని మోదీ చేసిన ఖండనను ఉక్రెయిన్ తప్పుపట్టింది. కొన్ని
China: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చైనా కూడా వెల్లడించడమే గమనార్హం.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాలు 2026లో సాయుధ ఘర్షణకు దారి తీసే అవకాశాలున్నాయని అమెరికా మేధో సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సాయుధ పోరు జరిగే అవకాశాలను మితమైన సంభావ్యతగా విదేశీ స
స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించిన భారత్ 2030 నాటికి జర్మ�
Sir Donald Bradman: ఇండియాతో ఆడిన సిరీస్లో బ్రాడ్మాన్ ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్ను వేలం వేయనున్నారు. 1947లో జరిగిన హోం సిరీస్లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆ క్యాప్ పెట్టుకున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే విషయాన్ని చెప్పారు. ఇండోపాక్ సమరాన్ని ఆపినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూతో వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన 70
భద్రతకు సం బంధించిన మౌలిక సదుపాయాలను బలోపే తం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) దేశంలో మొట్టమొదటిసారి బాంబు నిర్వీర్య పరికరాల్లో ప్రమాణాలను నిర్దేశించింది.
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �
బంగ్లాదేశ్లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులు మేఘాలయ సరిహద్దు మీదుగా భారత్కు పారిపోయారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
Amith Shah | భారత్ నుంచి మలేరియాను త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్వహించిన ఆలిండియా మెడికల్ కాన్ఫరెన్స్ (
Hadi killers | బంగ్లాదేశ్ (Bangladesh) ను కుదిపేసిన విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ బిన్ హాదీ (Osman Hadi) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత్కు పారిపోయినట్లు బంగ్లాదే�