ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీ�
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ తర్వాతి ఎడిషన్ (2026)కు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. ఈ మేరకు సోమవారం బీడబ్ల్యూఎఫ్.. పారిస్లో జరిగిన 2025వ ఎడిషన్ ముగింపు వేడుకల సందర్భంగా ఈ
CAFA Nations Cup : సీఏఎఫ్ఏ నేషనల్ కప్ గ్రూప్ దశలో భారత జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్లో కజకిస్థాన్పై గెలుపొందిన 'బ్లూ టైగర్స్'కు ఇరాన్ (Iran) షాకిచ్చింది.
US-India Tariffs Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఈ సారి సుంకాలపై కాకుండా కొత్త వాదనలు తెరపైకి తీసుకువచ్చారు. భారత్ ఏకపక్ష వాణిజ్య సంబంధాలను కలిగి ఉందని ఆరోపించారు.
Hockey Asia Cup : భారత్ ఆతిథ్యమిస్తున్న పురుషుల హాకీ ఆసియా కప్(Hockey Asia Cup 2025)లో సూపర్ 4 బెర్తులు ఖరారాయ్యాయి. గ్రూప్ ఏ నుంచి ఫేవరెట్ భారత జట్టుతో పాటు చైనా క్వాలిఫై అయింది.
China Robot | చైనా (China) లోని తియాన్జిన్ (Tianjin) వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఆ సదస్సులో ఉంచిన ఓ హ్యుమనాయిడ్ రోబో (Humanoid Robot) అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో నిర్వహించిన ఆందోళనలో నిరసనకారులు ప్రధానంగా భా�
నేడు చిన్న కుటుంబాల్లో అవ్వతాతలు లేకపోవడం వల్ల చిన్నారులకు కథలు, నీతి బోధలు చెప్పేవారు ఉండటం లేదు. అదే సమయంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులు ఈ లోటును పూడ్చే అవకాశం ఉంది. వృద్ధులను అద్దెకిచ్చే జపాన్లోని విధాన
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-4 మ్యాచ్లో భారత్ 7-0 తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది.
ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన పూల్ ‘ఏ’ రెండో మ్యాచ్లో భారత్.. 3-2తో జపాన్ను చిత్తు చేసి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా తన కక్ష సాధింపు చర్యల్ని మరింత పెంచింది. తాము విధించినట్టుగానే భారత్పై సెకండరీ టారిఫ్లు విధించాలని యూరప్ దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున�
Xi Jinping | షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సు కోసం భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) తో ప్రధాని భేటీ అయ్యారు.