Israel : ఇరాన్పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోని, ఇటు ఇజ్రాయెల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీల�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఎఫ్డీఐలు 18 శాతం పెరిగి 47.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మంచు కొండల్లో విహారం.. మహాద్భుతంగా సాగుతుంది. అందుకే, శీతాకాలం మంచు కురిసేవేళలో.. హిమాలయాల సందర్శన అధికం అవుతుంది. అయితే, కొందరికి చలికాలంలో మంచు పర్వతాలకు వెళ్లడం తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
T20 World Cup : తదుపరి రెండు మ్యాచుల్లో విజయం ఒక్కటే సరిపోదు. ఏదో గెలిచాం అన్నట్టుగా కాకుండా సంచలన విజయంతో ఆఫ్రికా జట్టుకు చెక్ పెట్టి రన్రేటు మెరుగుపరచుకోవాలి. ఇదంతా సాధ్యమవ్వాలంటే.. క్రీజునంటుకొని.. విధ్వంసక ఆ�
India US Trade Deal | అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మ�
Trump Tariffs | వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభ�
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి.
ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్�
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్
ఇజ్రాయెల్కు భారతదేశ బలమైన మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆ దేశంతో దృఢంగా నిలుస్తామని అన్నారు. అదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన�
Saudi Arabia | అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ �