Vladimir Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో మరోసారి పర్యటించనున్నారు. పుతిన్ గత ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
రష్యా నుంచి చమురు కొనుగోలుకు అనుమతించింది. రష్యా చమురు కొనుగోలుపై ఉన్న ఆంక్షల్ని అమెరికా ట్రెజరీ శాఖ తాత్కాలికంగా ఎత్తివేసింది. 30 రోజులపాటు రష్యా నుంచి చమురు కొనొచ్చని తెలిపింది.
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
Drone strike | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈ (UAE) లోని బరాకా (Barakah) అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Plant) సమీపంలో డ్రోన్ దాడి (Drone strike) జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్ర�
Bangladesh | భవిష్యత్తులో భారత్ (India) తో సంబంధాలు కొనసాగడం గంగానది నీటి పంపకాల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుందని బంగ్లాదేశ్ (Bangladesh) అధికార పార్టీ కొత్త మెలిక పెట్టింది. ఈ మేరకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) శనివారం ఒక �
LPG tanker Symi | ఎల్పీజీ లోడ్ (LPG load) తో కూడిన ట్యాంకర్ ‘సైమీ (Symi)’ సురక్షితంగా గుజరాత్ (Gujarat) లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియ�
C295 aircraft : దేశీయ యుద్ధ విమాన తయారీ రంగంలో కీలక మలుపు చోటు చేసుకోనుంది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్బస్ సీ295 అనే యుద్ధ విమానం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఉషూ సాండా ప్రపంచకప్లో భారత ఉషూ క్రీడాకారులు సత్తాచాటారు. ఆరుగురి బృందంతో ఈ టోర్నీలో పాల్గొన్న భారత్.. రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో మెరిసింది.
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
దేశమంతా 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా ముందుకెళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.