వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
Auto | జపాన్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు టయోటా, హోండా, సుజుకి భారత్లో భారీ పెట్టబడులు పెట్టనున్నాయి. ఆయా కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న కంపెనీలు.. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా భావిస�
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టీ20లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మార్పులు లేవు. ఆసీస్ జట్టులో నాలుగు మార్�
Smartphones: స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని ఫోన్లపై అయిదు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, 2025లో వెల్లడైంది.
ISRO: మానవరహిత గగన్యాన్ మిషన్కు చెందిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ చెప్పారు. అయిదు మాడ్యూల్స్ ఉన్న భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మించన
ఓపెన్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ గో ఈ నెల 4 నుంచి ఏడాది పాటు భారత్లో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ రాయడం, పరిశోధన, కోడింగ్ లాంటి పనులకు
దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
భారత క్రీడారంగంలో కీలక అడుగు పడింది. ఐపీఎల్ తరహాలో దేశీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) రీఎంట్రీకి రంగం సిద్ధమైంది.
Alexander Stubb | ఫిన్లాండ్ అధ్యక్షుడు (Finland President) అలెగ్జాండర్ స్టబ్ (Alexander Stubb) భారత దేశం (India) పై ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA), చైనా (China) దేశాలతోపాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్ (Super power) గా భారత్ నిలవనుందన్నారు.