Target India | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచిగా చూపి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికాలో 50 శాతం టారిఫ్లు
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు �
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాలకు శాశ్వత శత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్�
Ukraine | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తమ దేశంలో యుద్ధాన్ని ఆపి శాంతి స్థాపన కోసం భారత్ కీలకంగా వ్యవహరించాలని కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే షాంఘై సహకార సంస్థ
Blood Moon | ఖగోళ ప్రియులకు గుడ్న్యూస్. వచ్చే నెల సెప్టెంబర్ 7న అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపురంగులో మెరిసిపోనున్నాడు. దీన్ని బ్లడ్మూన్’గా పిలుస్తారు. భారతదేశం సహా ఆసియా, �
కెనడా వేదికగా జరిగిన విన్ని పెగ్ -2025 వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ ఆర్చరీ పోటీల్లో అండర్ 21 మహిళల కాంపౌండ్ విభాగంలో 20ఏళ్ల వయసు గల తానిపర్తి చికిత భారతదేశ మొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్గా సరికొత్త చరిత్ర
American Jewish Committee: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా కారణం కాదు అని, భారత్, అమెరికా మధ్య బంధాన్ని మళ్లీ బలోపేతం చేయాల్సిన సందర్భమిదని అమెరికా యూద వర్గం పేర్కొన్నది. వైట్హౌజ్ వాణిజ్య సలహాదారుడు పీ�
బీహార్ ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ హాకీలో భారత జట్టు బోణీ కొట్టింది. పూల్ ఏలో భాగంగా రాజ్గిర్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్.. 4-3తో చైనాపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.
భారత్-పాకిస్థాన్ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇ�
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.