Realme Narzo Power 5G : చైనాకు చెందిన రియల్మి సంస్థ తాజాగా సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో పవర్ 5జీ పేరుతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉన్న ఫోన్ను గురువారం భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చ
భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ వీక్షణల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని ఐసీసీ చైర్మన్ జై షా హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సూపర్-8 దశ ముగిసేసరికే 60 కోట్ల మంద�
Iran Ship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకపై శ్రీలంక తీరంలో అమెరికా సబ్మెరైన్ బుధవారం ఉదయం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
iPhone 17e : యాపిల్ ఐఫోన్ వాడాలి అనుకునేవారికోసం ఆ సంస్థ ఇప్పుడు అందుబాటు ధరలో ఉండే ఐఫోన్ తీసుకొచ్చింది. ఐఫోన్ 17ఈ పేరుతో కొత్త ఫోన్ను యాపిల్ సోమవారం విడుదల చేసింది.
Russia : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది.
Iran Israel War | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. భారత్ను చమురు సంక్షోభంలోకి నెడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది.
ప్రపంచకప్లో భాగంగా మూడు రోజుల క్రితం కోల్కతా వేదికగా తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో టీమ్ఇండియా చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించినా ఇంకా భారత్లోనే ఉంది.
అత్యాధునిక హెలికాప్టర్లు, ‘ష్టిల్' క్షిపణుల కొనుగోలుకు సంబంధించి రూ.5,083 కోట్ల విలువైన కాంట్రాక్టులపై కేంద్ర ం తాజాగా సంతకాలు చేసింది. వీటి ద్వారా భారత తీర ప్రాంత రక్షణ కోసం ఆరు అత్యాధునిక తేలిక రకం హెలిక�
ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత భారత్ ఎట్టకేలకు స్పందించింది. గల్ఫ్ ప్రాంతమంతా డ్రోన్లు, క్షిపణి దాడులతో దద్దరిల్లుతున్న వేళ మంగళవారం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. రోజురోజుకు �
భారత్లో మంగళవారం అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం అత్యంత కీలక ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్ర గ్రహణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూఢిల్లీ, కోల్కతా, ప్రయాగ్రాజ్, పూర
భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించారు. మంగళవారం పాక్ పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత్ యుద్ధ సన్నాహాలను వీడి శాంతి �
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.