ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవు అంటూ అమెరికా సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన క్రమంలో ఆ కేసును వాదించింది ఎవరా? అని అందరూ దృష్టి సారించారు.
Kerala SIR : కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కేరళలో చేపట్టిన ‘సర్’ తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ అనంతరం కేరళ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శనివారం తుది జాబితాను విడుదల చేశారు.
Naxalism: ఈ ఏడాది మార్చి 31 లోగా దేశంలో నక్సలిజాన్ని అంతం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గౌహతిలో జరిగిన 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్లో సీఆ�
Realme P4 Lite : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ రియల్మి తాజాగా ఒక బడ్జెట్ ఫోన్ రిలీజ్ చేసింది. రియల్మి పీ4 లైట్ పేరుతో బడ్జెట్ 4జీ ఫోన్ను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ఈ నెల 24 నుంచి సేల్కు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భారత ‘ఏ’ జట్టు టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో రాధా యాదవ్ సారథ్యంలో భారత �
భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడి�
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు.
Pax Silica: అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికాతో ఇవాళ భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ సిలికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో
ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఏదో ఒకచోట ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. స్కూల్ విద్యార్థులు, యువకులు సైతం హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్న ఘటనలు చోటుచేసు�
నెవిటేర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల 45 నిమిషాలపాటు భారత్లోని పలు విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 నిమిషాలకు బుకింగ్, చెక్ఇన్ సమ
Israel : ఇజ్రాయెల్లో భారతీయులపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.