భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
Kasipeta | కాసిపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు శనివారం మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
అమెరికా, భారత్ మధ్య పదేళ్ల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కుదిరిందని అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ శుక్రవారం చెప్పారు. ఇది ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభమని తెలిపారు. దీనివల్ల ఇరు ద�
భారత్పై అమెరికా ప్రభుత్వం మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా కార్మిక శాఖ శుక్రవారం ఓ కొత్త యాడ్ని విడుదల చేస�
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం రెండో మ్యాచ్ ఆడనున్నాయి. రెండ్రోజుల క్రితం కాన్బెర్రాలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దవగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బ
బంగ్లాదేశ్లో 2026లో జరిగే జాతీయ ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీని కనుక పోటీ చేయడానికి అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుదారులందరూ ఎన్నికలను బహిష్కరిస్తారని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టంచేశారు.
భారతదేశంలో వాయు కాలుష్యం రోజు రోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. వాయు కాలుష్యం వల్ల 2022 ఏడాదిలో దేశంలో 17 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ‘లాన్సెట్' తాజా నివేదిక పేర్కొన్నది. ఇందులో సగం మరణాలు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపి�
AUSvIND : ఆసీస్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియన్ టీమ్లో కుల్దీప్ ఉన్నాడు.
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీప�