డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది.
monsoon : దేశ రాజధాని డిల్లీ సహా అనేక చోట్ల రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పుడే దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయా అనుకుంటున్నారు. ఇక వరుసగా వర్షాలు కురుస్తాయా అంటూ సందే�
Israel | భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా (West Asia) ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత్ అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని ఇజ్రాయెల్ రాయబారి (Israel Ambssador) రూవెన్ అజర్ (Ruven Azar) అభి�
Asian Games : ఆసియా క్రీడల్లో పోటీపడే మహిళల క్రికెట్ జట్లు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి మేటి జట్లతో చైనా, థాయ్లాండ్, మలేషియా తలపడే అవకాశాన్ని దక్కించుకున్నాయి.
రుతు పవన కాలంలో ఎల్నినో భారతదేశాన్ని తాకనుందని, దీనివల్ల గత మూడేండ్లలో దేశంలో వర్షపాతం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డీజీఎం డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది ప�
BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమా
OPPO Find X9 : చైనాకు చెందిన ఒప్పో సంస్థ నుంచి దేశీయ మార్కెట్లోకి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. మంచి ఫీచర్లు, అద్భుతమైన కెమెరా ఎక్స్పీరియెన్స్ చేయాలనుకునే వాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.
Polymer Banknotes: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రోజు రోజుకూ కరెన్సీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. పాలిమర్ �
సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది.
S-400 Missile : ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్–400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలకమైనవి. వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్–400 క్షిప
India–US : ఇండియా–అమెరికా మధ్య అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాపై కీలక ఒప్పందం కుదిరింది. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ సప్లైలపై వ్యూహాత్మక ముందడుగు పడింది. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఒక ఫ్రే
India-Pakistan Border: ఇండో పాక్ బోర్డర్ రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు �
భారత టాప్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఎఫ్ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్ మహిళల వాల్ట్ విభాగంలో రజత పతకం సాధించింద�