కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్యాగేజ్ నిబంధనలను సవరించింది. సుంకం లేకుండా భారత్లోకి దిగుమతి చేసుకున్న వస్తువులపై పరిమితిని రూ. 50,000 నుంచి రూ.75,000కు పెంచింది. కొత్త బ్యాగేజ్ రూల్స్ను ఆదివారం నోటిఫై చేసింది. �
India vs Pakistan : అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.
Epstein Files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ తాజాగా విడు
Balochistan : అయితే, బీఎల్ఏ కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఈ ఆరోపణలు చేశాడు. కానీ, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటన వ
Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మనం కలగంటున్న వికసిత్ భారత్ 2047కు సరైన దిశను చూపే బడ్జెట్ అని �
Donald Trump : ఇరాన్ ముడి చమురుకు బదులుగా.. వెనిజులా నుంచి ఇండియా తన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవక�
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు.
భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్)ను జారీ చేసింది.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
Ishan Kishan : న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చే�
Amit Shah : పశ్చిమ బెంగాల్లోని, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీదే అని వ్యాఖ్యానించారు.