WPI | టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం మెరుగైంది. నవంబర్లో 0.32శాతం పెరిగింది. అంతకు ముందు నెల అక్టోబర్లో -1.21శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్లో ఈ రేటు 2.16శాతంగా నమోదైంది. నెలవారీ ప్రాతిపదికన �
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ముందంజ వేసింది. చండీగఢ్ దారుణ ఓటమిని మరిపిస్తూ ధర్మశాలలో టీమ్ఇండియా దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో(25 బంతులు మిగిలుండగ
అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది.
Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్ను భారత జట్టు రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో ఆతిథ్య యూఏఈని చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి పాకిస్థాన్ను 90 పరుగులతో మట్టికరిపించింది.
Mexico Tariffs | భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. తమ ఆరాధ్య ఆటగాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని.. లైవ్లో అతడి ఆటను కండ్లనిండారా చూసి ఆ అపురూప క్షణాలను జీవితాం�
Trump Tariffs: భారత్పై అదనంగా విధించిన సుంకాన్ని ఎత్తివేయాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు తీర్మానం చేపట్టారు. డిబోరా రాస్, మార్క్ వాడే, రాజా కృష్ణమూర్తి.. ఆ తీర్మానం చేశారు. భారత్పై అదనపు సుంకాన్ని వి
భారత్, రష్యా దేశాలను చైనాకు అమెరికా కోల్పోయినట్లు కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ మూడు దేశాలతో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట
Christopher Wood | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వం అలీనోద్యమ (నాన్ అలైన్మెంట్) విధానాన్ని కొనసాగించిందని జఫరీస్ ఈక్విటీ
WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమంతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్ను వైట్వాష్ చేయడంతో మూడో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇప్పుడు ఏకంగా ఆరో ర్య�
India 19 vs UAE 19 : యూఏఈతో జరిగిన అండర్19 మ్యాచ్లో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 433 రన్స్ చేసింది. భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 రన్స్ చేశాడు.
దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్తో నడిచే ఓడ వారణాసిలో జలప్రవేశం చేసింది. గురువారం నమో ఘాట్ వద్ద కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఓడ వాణిజ్య సేవల్ని జెండా ఊపి ప్రారంభించారు.
భారత్లోని అతిపెద్ద విమానయానరంగ సంస్థ ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వేల మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.