Team India : సొంతగడ్డపై జరుగబోయే వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)లో భారత మహిళల (Team India) జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతను మరో రెండు రోజుల్లో ప్రారంభించనుంది టీమిండియా. హర్మన్ప్రీత్ నేతృత్వంలో స్క�
India suspend postal services to US | భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది.
భారత్పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిని (New Ambassador)ఆకస్మికంగా మార్చేశారు.
Womens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్కప్లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది.
ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశం లో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 వ ఏషియన్ అక్విటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు దేశంలోని అక్విటిక్ స్టేడియం
US-India Tariffs | వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్పై తన మాటలతో తీవ్రంగా దాడి చేశారు. భారత్ను టారిఫ్ కింగ్గా పేర్కొన్నారు. చౌకైన రష్యన్ చమురు ఒప్పందంతో లాభం పొందేందుకు భారత్ ఓ పథకాన్ని అమల
Nikki Haley | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ కీలక సూచనలు చేశారు. భారత్ను చైనాలాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని స�
Oil Trade | పెరిగిన డిస్కౌంట్స్ నేపథ్యంలో భారత ప్రభుత్వ సంస్థలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సెప్టెంబర్, అక్టోబర్ డెలివరీ కోసం కొనుగోళ్లను చేపట్
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమయ్యాయి. యూఈఏ వేదికగా ఆసియా కప్ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియాను ఎంపిక చేస్తే..స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్నకు హ�
ODI World Cup Squad : ఏడాది తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసి అదరగొట్టిన షఫాలీ వర్మ (Shafali Verma)కు మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్లో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీచరణి (Sree Charani) తొలిసారి ప్ర�
Jitendra Singh | 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేవేస్తాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా దేశంగా వేగంగా అడుగులు వేస్తోందని.. అంతర�