India Vs Pakistan: కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో.. పాక్పై ఇండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ పూర్తి కాకముందే.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ .. స్టేడియం విడిచి వెళ్లారు. ఆ
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన రక్షణ సమావేశంలో రూబియో మాట్లాడుతూ ‘భారత్తో మేము జరిపి�
IND vs PAK | ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో దాయాది పాకిస్థాన్కు చుక్కలు చూపెట్టే టీమ్ఇండియా.. ఆ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరోసారి విజయ దుందుభి మోగించింది. ఇరుజట్ల మధ్య కొలంబో ఆతిథ్యమిచ్చ�
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి
Om Birla : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఓంబిర్లా దేశ ప్రతినిధిగా హాజరుకానున్నారు.
టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ పోరుపై కమ్ముకున్న నీలిమేఘాలు చెదిరిపోయాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ చిరకాల ప్రత్యర్థులు సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం కొలంబో వ�
Face Transplantion: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాల.. కొత్త దిశగా అడుగులు వేస్తున్నది. ఆధునిక ముఖ మార్పిడి చికిత్సా విధానాన్ని ప్రారంభించనున్నది. డోనార్ నుంచి తీసుకునే కణజాలం ద్వారా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చికి
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
Tarique Rahman : బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం సాధించింది. దీంతో ఈ పార్టీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ఎన్నికవుతారు.
Usman Tariq: బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారీఖ్ ఆగితే, అప్పుడు మీరు క్రీజ్ నుంచి పక్కకు జరగండి అని భారత బ్యాటర్లకు మాజీ స్పిన్నర్ అశ్విన్ సలమా ఇచ్చాడు. టీ20 వరల్డ్కప్లో ఆదివారం ఇండియా, పాక్
Marriage | గత దశాబ్ద కాలంలో భారత దేశంలో వివాహ సగటు వయసు 27 నుంచి 29కి పెరిగింది. అలాగే పునర్వివాహం చేసుకునే వారి సంఖ్య 43 శాతం పెరిగింది. ఈ కొత్త గణాంకాలు భాగస్వామి ఎంపిక, నిబద్ధతలో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయని గ
భారత్లోని ఎర్రకోట సమీపంలో జరిగిన దాడిలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పర్యవేక్షణ బృందం వెల్లడించింది. ఈ మేరకు ఆ బృందం తన 37వ �
రెండు సార్వభౌమ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అందులోని అంశాలపై ఇరు పక్షాలకూ సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు భావిస్తాం. అంతా పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తాం.