ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడి సిరీస్ను కోల్పోయిన భారత జట్టు మూడో వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయాన్నైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.
భారత్ ఆతిథ్యమివ్వనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఏషియా యూత్ గేమ్స్లో భారత యువ అథ్లెట్ పలాష్ మండల్ కాంస్యంతో సత్తాచాటాడు. బాయ్స్ 5,000 మీటర్ల రేస్వాక్ ఫైనల్లో అతడు లక్ష్యాన్ని 24 నిమిషాల 48.92 సెకన్లలో ఛేదించి కాంస్యం సొంతం చేసుకున్నాడు.
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు.
Junior Hockey World Cup: జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగినట్లు అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ద్రువీకరించింది. చెన్నై, మధురై వేదికల్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు జూనియర్ హాకీ వర
AUSvIND: శనివారం జరిగే మూడో వన్డే కోసం ఆస్ట్రేలియా మార్పులు చేసింది. ఆ జట్టు బృందంలోకి ఎడ్వర్డ్స్ వచ్చేశాడు. అతను ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్లో పాల్గొన్నాడు. ఇక చివరి మూడు టీ20ల కోసం మ్యాక్స్వెల్�
ఒకవైపు తీవ్ర ఆంక్షలు విధించినా.. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని గట్టిగా ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేసింది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ది�
Smartphone Sales | ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. ఓమ్డియా నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్స్ షిప్మెంట్స్ 3శాతం పెరిగి 48.4 మిలియన్ యూ�
Diwali Crackers | దీపావళి రోజున దేశవ్యాప్తంగా పటాకుల మోత మోగింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చారు. యావత్ దేశవ్యాప్తంగా దీపావళి ఒకేరోజున 62వేల టన్నుల మందుగుండు సామగ్రిని ఉపయోగించార�
Belgium | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �