పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశార
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టన
India's economy : 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతం ఉండొచ్చని భారత గణాంకాల సంస్థ (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ)) అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి చివరినాటికి ముగియనున్న సంగతి తెలిసిం
Bangladesh : బంగ్లాదేశ్ లో మరో హిందువు మరణించాడు. స్థానికులు దాడికి ప్రయత్నిస్తుండగా పారిపోతూ ఒక కాలువలో దూకి, ప్రాణాలు కోల్పోయాడు. నౌగావో జిల్లాలోని, మొహదేవపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
T20 World Cup: టీ20 వరల్డ్కప్లో భారత్ వేదికగా జరిగే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించింది. వరల్డ్కప్లో ఆడా�
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలిగించడంతో మొదలైన
ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్లపాలనలో తయారీ రంగమే కాదు జీడీపీలో కీలకమైన సేవారంగం వృద్ధి కూడా మందగించింది. దేశీయ సేవల రంగం వృద్ధిరేటు డిసెంబర్లో ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. గత నెలలో కంపెనీల కార్యకలాపాల విస్త�
Realme 16 Pro : రియల్మీ సంస్థ నుంచి 16 సిరీస్ ఫోన్లు మంగళవారం భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. రియల్మీ 16 ప్రో, రియల్మీ 16 ప్రో + అనే రెండు 5జీ ఫోన్లను సంస్థ విడుదల చేసింది.
Redmi Note 15 : చైనాకు చెందిన రెడ్ మి బ్రాండ్ నుంచి నోట్ 15 5జీ మొబైల్ ఫోన్ మంగళవారం ఇండియాలో విడుదలైంది. దీంతోపాటు రెడ్ మి ప్యాడ్ 2 ప్రో కూడా ఈరోజే విడుదలైంది.
Nepal: భారత సరిహద్దు దేశమైన నేపాల్ లో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీంతో ఆ ఘర్షణ ప్రభావం ఇండియాపై పడకుండా భారత ప్రభుత్వం ఇరు దేశాల సరిహద్దును మూసివేసింది.
IPL | భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇరు దేశాల నడుమ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
జమ్ముకశ్మీర్పై భారత విధానానికి మద్దతుగా నిలబడే బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను పూర్తిగా భారత్లో విలీనం చేయాలని, ఈ భూభాగాన్ని ప�
Rice produce | వరి ధాన్యం (Rice) ఉత్పత్తిలో భారత్ (India) సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనా (China) ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ విషయాన్ని కేంద్ర �
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ వ్యవహారాలు కొత్త మలుపు తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా అన్చిశితి వాతావరణంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్లో క్రికెట్ను పావుగా మార్