Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 �
IND vs PAK | ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేస�
Canada PM : కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నీ ఇండియాలో పర్యటించబోతున్నారు. వచ్చే మార్చి తొలి వారంలో మార్క్ ఇండియాలో పర్యటిస్తారని కెనడాలో భారత రాయబారి దినేష్ పట్నాయక్ వెల్లడించారు.
Donald Trump : 77వ గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
TeamIndia : పొట్టి క్రికెట్లో అంచనాలు తలకిందులవుతుంటాయి. చిన్న జట్ల చేతిలో పెద్ద టీమ్లు సైతం కంగుతినడం ఈ ఫార్మాట్ ప్రత్యేకత. కానీ, భారత జట్టు (Team India) మాత్రం మాకు మాత్రం ఇవేవీ వర్తించవంటోంది. పొట్టి క్రికెట్లో 11వ
UAE-INDIA : అంతర్జాతీయంగా ఇండియా ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. యూఏఈ ప్రెసిడెంట్ ఇండియా టూర్ ముగించుకుని వెళ్లిన వారం రోజుల్లోనే పాకిస్తాన్కు షాకిచ్చారు. పాకిస్తాన్తో చేసుకున్న ఎయిర్పోర్ట�
UAE abandons Pakistan deal | పాకిస్థాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) షాక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడి భారత పర్యటన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రతిపాదనను యూఏఈ వ
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఐసీసీ హెచ్చరించిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వైఖరిలో మార్పు రానట్లు కనిపిస్తోంది.
President Droupadi Murmu : మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పిం�
T20 World Cup 2026 : వరల్డ్కప్ సన్నద్ధతలో భాగంగా కివీస్తో సిరీస్ ముగియగానే విశ్రాంతి తీసుకోకుండా వామప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గత సీజన్ ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా(South Africa)తోనే ప్రాక్టీస్ మ్యాచ్తో మెగా టోర్నీ�
T20 World Cup : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీస
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఒక దేశ పాలనలో అనుసరించాల్సిన మౌలిక చట్టమే రాజ్యాంగం. దేశ ప్రజల హక్కులు, సంక్షేమం దృష్ట్యా చూస్తే భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రచన. దేశ ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ వజ్ర కవచంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ