కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు, అలసత్వంతో దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. ఐటీ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఎన్డీయే ప్రభుత్వం పెడుతున్న కొత్త కొర్రీలతో పింఛన్దారులు లబోదిబోమంటున్న
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది.
Commonwealth Games : అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ అంశాన్ని ప్రకటించారు.
Russian Oil | రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై (Russian Oil) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) తనకు
Virat Kohli | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (Australia ODI Series)కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర పోస్టు పెట్టారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈమేరకు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పా�
వర్టస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 400మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన దీప్తి తాజాగా మరో ఈవెంట్లోనూ సత్తాచాటింది. మంగళవా�
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్స్లో తొలి రోజు భారత్కు శుభారంభం దక్కింది. పతకం ఆశలు రేపుతున్న తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు మొత్తం ఏడుగురు షట్లర్లు రెండో రౌండ్కు ముందంజ వేశారు.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జొహొర్ (మలేషియా) వేదికగా జరిగిన సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున అరిజీత్ సింగ్ (43 వ నిమిషంలో), సౌరభ్�
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత జట్టు 2-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడో రోజు తర్వాత విండీస్ పోరాటంతో ఫలితం ఐదో రోజుకు వాయిదాపడిన మ్యాచ్లో పర్యాటక జట్టు నిర్దేశించ
IND vs WI: రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 రన్స్కు ఆలౌటైన వెస్టిండీస్.. ఇండియాకు 121 రన్స్ టార్గెట్ విసిరింది. బుమ్రా, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ నాలుగో రోజు కావడంతో.. ఈ మ్యాచ్లో భారత�