భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. పురుషుల డబుల్స్లో బాంబ్రీ.. న్యూజిలాండ్ సహచరుడు మైకేల్ వీనస్తో కలిసి ఈ టోర్నీ సెమీస్కు అర్హత సాధించాడ�
భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఫిడే గ్రాండ్స్విస్ టోర్నీలో శుభారంభం చేశాడు. గురువారం నాటి తొలి రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్కు చెందిన ఎటిన్నె బాక్రొట్ను ఓడించాడు.
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 42 ఏండ్ల ఈ హర్యానా క్రికెటర్.. సుమారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్లో భాగమయ్యాడు.
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. గురువారం జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించింది.
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు విపరీతమైన సుంకాలతో తమను ఎడాపెడా బాదేసిన భారత్ తాము విధించిన 50 శాతం సుంకాలతో దారిలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము భారత్పై 50 శాతం సుంకాలు విధించడాన్ని ఆయన
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల విషయంలో అసత్యపు వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాల భారం మోపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్
Apple : యాపిల్ సంస్థ కొత్త రిటేల్ స్టోర్ను ఓపెన్ చేయనున్నది. పుణెలో సెప్టెంబర్ 4వ తేదీన ఆ స్టోర్ను ఓపెన్ చేస్తున్నారు. ఈ మధ్యనే ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో రిటేల్ స్టోర్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే.
Yuki Bhambri: యుకి భాంబ్రి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్ మ్యాచ్లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్ డబుల్స్ మ్యాచ్లో యుకి భాంబ్రి, తన భాగస్వామి మైఖేల్ వీనస్తో కలిసి మూడవ రౌండ్ మ్యాచ్లో గ�
S-400 missile systems | అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Donald Trump | రష్యా ఆయిల్ కొనుగోలు కారణం చూపి న్యూఢిల్లీపై యూఎస్ భారీ సుంకాల (tariff) విధింపుతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు (US-India ties) దెబ్బతిన్న విషయం తెలిసిందే.
భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కచ్చతీవు వివాదం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళనాడులో రాజకీయ చిచ్చు రగిల్చింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల భావోద్వ�