త్వరలో యూఏఈలో జరుగబోయే ఆసియా కప్లో దాయాది పాకిస్థాన్తో మ్యాచ్ను ఆడేందుకు అంగీకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.
Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బిడ్ను సిద్ధం చేస్తుండగా.. బుధవారం జరిగిన �
Tammy Bruce | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ రెండు దేశాలతోనూ తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అమెరికా (USA) పేర్కొంది. పాకిస్థాన్ సైనిక నాయకత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్�
గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.
పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్పై అణ్వస్త్ర హెచ్చరిక జారీచేశారు. భారత్ నుంచి తమకు హాని జరిగితే తమతోపాటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సంస్థయైన జెడ్ఎస్.. భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్
Girl Siya | ఐదేళ్ల బాలిక 74 మందులు, సౌందర్య సాధనాలను కేవలం మూడున్నర నిమిషాల్లో గుర్తించింది. దీంతో ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది.
Yuvraj Singh : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఇంకో యాభై రోజులే ఉంది. 'ఫిఫ్టీ డేస్ టు గో' అనే థీమ్తో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన విలువైన సందేశాన్ని ఇచ్చాడు.
India | పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir).. భారత్కు అణు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. మునీర్ వ్యాఖ్యలపై భారత్ (India) తీవ్రంగా స్పందించింది.
IT Employees | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్' తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇ�
Abhijit Banerjee | అమెరికా సుంకాల పెంపు వల్ల జరుగుతున్న నష్టం కంటే రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు దిగుమతులే మనకు విలువైనవా? అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ప్రశ్నించారు.
భారత నావికా దళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
భారత సర్ఫింగ్ క్రీడలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ యువ సర్ఫర్ రమేశ్ బుదిహాల్ సంచలనం సృష్టించాడు. మహాబలిపురం (తమిళనాడు)లో జరిగిన ఏషియన్ సర్ఫింగ్ చాంపియన్షిప్స్ -2025లో రమేశ్ కాంస్యం సాధించి సత్తాచా�