PM Modi | ‘ఒలింపిక్స్-2036 (Olympics-2036)’ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు.
Aviation Safety Rules: ఇకపై విమాన ప్రయాణికులు హ్యాండ్ లగేజ్ లో మాత్రమే పవర్ బ్యాంక్, అడిషనల్ బ్యాటరీలు, ఇతర లిథియం బ్యాటరీ డివైజ్ లను తీసుకెళ్లాల్సి ఉంటుంది.
e-Passport: పలు దేశాలు ఎప్పటినుంచో అమలు చేస్తున్న ఈ-పాస్పోర్ట్ ను ఇటీవల ఇండియా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పాస్పోర్ట్ జారీ ప్రక్రియ సులభం అవుతుంది.
T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నమెంట్ కోసం అనుభవజ్ఞులకు పెద్దపీట వేయడం చూశాం. కానీ, నమీబియా (Namibia) మాత్రం కుర్రాళ్లకే జై కొట్టింది.
Nuclear Installations: అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని ఇండోపాక్ దేశాలు పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇవాళ ఇచ్చి పుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపై దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరా�
Asaduddin Owaisi: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించినట్లు చైనా చెప్పడం అవమానకరమని, ఆ వ్యాఖ్యలకు కేంద్ర సర్కారు గట్టి బదులు ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇండోపాక్
Zelensky: పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలను భారత్తో సహా పలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని మోదీ చేసిన ఖండనను ఉక్రెయిన్ తప్పుపట్టింది. కొన్ని
China: ఇండోపాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చైనా కూడా వెల్లడించడమే గమనార్హం.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాలు 2026లో సాయుధ ఘర్షణకు దారి తీసే అవకాశాలున్నాయని అమెరికా మేధో సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సాయుధ పోరు జరిగే అవకాశాలను మితమైన సంభావ్యతగా విదేశీ స
స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధించిన భారత్ 2030 నాటికి జర్మ�
Sir Donald Bradman: ఇండియాతో ఆడిన సిరీస్లో బ్రాడ్మాన్ ధరించిన బ్యాగీ గ్రీన్ క్యాప్ను వేలం వేయనున్నారు. 1947లో జరిగిన హోం సిరీస్లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆ క్యాప్ పెట్టుకున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే విషయాన్ని చెప్పారు. ఇండోపాక్ సమరాన్ని ఆపినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూతో వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన 70
భద్రతకు సం బంధించిన మౌలిక సదుపాయాలను బలోపే తం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) దేశంలో మొట్టమొదటిసారి బాంబు నిర్వీర్య పరికరాల్లో ప్రమాణాలను నిర్దేశించింది.
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �