India tariffs | భారత్ ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సుంకాల్ని అమెరికా తగ్గించే యోచనలో ఉంది. దీనికి కారణం.. రష్యా నుంచి ఇటీవల చమురు కొనుగోళ్లను ఇండియా తగ్గించడమే.
వేదిక మారినా భారత జట్టు దూకుడు మారలేదు. రాయ్పూర్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యం టీమ్ఇండియాకు ఏమాత్రం సరిపోలేదు.
భారత్కు వెళ్లకూడదన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నా రా? అసలు దీనిపై ఆ దేశ ప్రభుత్వం గానీ, క్రికెట్ బోర్డు గానీ ఆటగాళ్లతో చర్చ లు జరుపలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నద�
Motorola Signature : మోటోరోలా సంస్థ ‘సిగ్నేచర్’ పేరుతో ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గోల్డ్ స్టాండర్డ్ ఫొటోగ్రఫీతో ఈ ఫోన్ రూపొందింది. ఫొటోలు, వీడియోలు తీసుకునేవారికి ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా
Netaji Ashes:నేతాజీ సుభాష్ చంద్రబోసు 129వ జయంతి ఇవాళ. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె అనితా బోసు ఓ డిమాండ్ చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న సుభాష్ చంద్రబోసు అస్తికలను తీసుకువచ్చేందుకు భారతీయులు మద్దత�
Bangladesh | రానున్న టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడకుంటే వేటు తప్పదని ఐసీసీ హెచ్చరించినా బంగ్లాదేశ్ మాత్రం పట్టు వీడలేదు. ఐసీసీ ఇచ్చిన 24 గంటల అల్టిమేటాన్ని, మరో దేశంతో భర్తీచేస్తామన్న హెచ్చరికనూ ఆ దేశం లెక్కచేయల
ప్రపంచ దేశాలు 1945 నుంచి 2017 వరకు నిర్వహించిన అణ్వాయుధాల పరీక్షల కారణంగా కనీసం 40 లక్షల మందిని అకాల మృత్యువు కబళించింది. వీరంతా క్యాన్సర్, ఇతర వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోయారు.
T20 World Cup : టీ20 వరల్డ్కప్లో ఆడేందుకు ఇండియా వెళ్లడం లేదని బంగ్లాదేశ్ వెల్లడించింది. వేదికలను మార్చేందుకు ఐసీసీ నిరాకరించడంతో.. బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇండియాకు వెళ్లవద్దు అని త�
IAF Chief AP Singh : శత్రు దేశం పాకిస్తాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టే సత్తా మనకుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలపై ఒకేసారి కొన్ని గంటల్లో దాడి చేసి ధ్వ
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సామ్రాజ్యవాద ధోరణిని కొనసాగిస్తున్నారు. దావోస్ సదస్సులో గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు.
T20 World Cup : రాబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొనే అంశంపై ఉత్కంఠ మరో 24 గంటల్లో వీడనుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ పాల్గొంటుందో, లేదో తేల్చుకునేందుకు ఆ జట్టుకు 24 గంటల టైమిచ్చింది ఐసీసీ.
Jammu and Kashmir : దాయాది దేశం పాకిస్తాన్.. భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. మంగళవారం రాత్రి పాక్ దళాలు.. భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడ�
Bangladesh : ఈ పరిస్తితుల్లో ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు క్షీణించినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉన్న హిందువులతోపాటు భారతీయ అధికారులకు కూడా రక్షణ లేదనే నిర్ణయానికి ఇండియా వచ్చేసింది. అందుకే వారి భద్రత విషయంలో కీలక �
realme P4 Power : ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ కెపాసిటీ ఉండే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ తయారీ కంపెనీలు కూడా బిగ్ బ్యాటరీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.