స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన రెండో మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఈ మ్
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య భారత్కు అనూహ్య షాక్! మెగాటోర్నీలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన టీమ్ఇండియాకు దక్షిణాఫ్రికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో పరుగుల వరద పారనుంది. అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల)లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
Salaries Hike | ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ.. వినియోగం, పెట్టుబడులు, విధానపరమైన మద్దతు కారణంగా వచ్చే ఏడాది భారత్ (India)లో ఉద్యోగుల జీతాలు 9 శాతం పెరిగే అవకాశం (Salaries Hike) ఉంది.
PM Modi: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం అని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేకిన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మంగళవారం గ్రూప్-హెచ్లో భాగంగా భారత్.. 45-27, 45-21తో శ్రీలంకపై గెలిచి నాకౌట్ దశకు చేరువైంది.
మరికొద్దిరోజుల్లో స్వదేశంలో భారత్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ (రెండింటికి)కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. వెన్నునొప్పి గాయం కారణంగా రెగ్య�
భారత యువ జుడోకా లింథోయ్ చానంబమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లిమాలో జరుగుతున్న జూడో జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలిచి ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరఫున పతకం నెగ్గిన తొలి క్రీడాకార�
Donald Trump: వాణిజ్య సుంకాలతో ఇండోపాక్ వార్కు బ్రేకేసినట్లు మరోసారి ట్రంప్ చెప్పారు. సోమవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలతో జరిగిన తన సంభాషణలు ప్రభావంతంగా పనిచేస�