పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు.
భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్)ను జారీ చేసింది.
ప్రతిష్టాత్మక అండర్-19 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని టీమ్ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో సూపర్-6 పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.
Ishan Kishan : న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చే�
Amit Shah : పశ్చిమ బెంగాల్లోని, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీదే అని వ్యాఖ్యానించారు.
NOTAM | బంగాళాఖాతం (Bay of Bengal) పై భారత్ నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్లైన్లకు నోటీసులు (NOTice to AirMen) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోట
AI Tension | కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం పెరిగిపోతున్న కారణంగా భారతీయ టెక్ పరిశమ్రలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఓ నివేదిక పేర్కొన్నది. రెస్ట్ ఆఫ్ వరల్డ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లోని ఐ
స్టెమ్సెల్ థెరపి అనేది ప్రస్తుతం యూఎస్ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్లో ఈ చికిత్స విధానం ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు.
Gold and Silver : రాకెట్ల దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర రూ.5 వేలకు పైగా తగ్గగా, వెండి ధర రూ.30 వేల వరకు తగ్గింది. అంటే వెండి ధరలు 15 శాతం మేర తగ్గాయి.
Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై �
అంతర్జాతీయ అనిశ్చిత స్థితి నడుమ బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగేందుకే వీలున్నది. మదుపరులకు పసిడి, వెండి సురక్షిత పెట్టుబడి సాధనాలుగా ఉంటున్నాయి. ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య సుంకాల సమరం ముగిస్తే తప్�
Realme P4 Power : రియల్మి సంస్థ అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఫోన్ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రియల్మి పీ4 పవర్’ పేరుతో 10,001 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ కలిగిన ఫోన్ను గురువారం అందుబాటులోకి తెచ్చింది.
భారత్లో పులులను సందర్శించడం.. ఒక గొప్ప అనుభవం.అందులోనూ అడవుల్లోని సహజ ఆవాసాల్లో వాటిని వీక్షించడం.. మరింత అద్భుతం. అలాంటి ‘టైగర్ అడ్వెంచర్'కు ఇదే సరైన సమయం.