తమ మాట వినని దేశాలను సుంకాల పేరుతో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి 25 శాతం అదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్పై టారిఫ్లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్తో కలిసి భారత్ సంయుక్తంగా మొ
Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.
Ind vs US | రష్యా (Russia) నుంచి భారత్ (India) చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోవడంపై అమెరికా, ఐరోపా దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ (Ukraine) పౌరుల ప్రాణాలు పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని అమె
భారత్లోని సంపదంతా కొందరి వద్దే పోగుపడి ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 60 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల వద్దే పేరుకుపోయిందని బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ తాజా ని�
భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం �
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో �
ENGvIND: ఓవల్లో సిరాజ్ హీరో అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. దీంతో ఆఖరి టెస్టులో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది.
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ప�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడి�
ENG Vs ING | ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఓలీ పోప్ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడ�
IND Vs ENG | ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఖండన రా�