IND vs NZ | భారత్ తన ముందుంచిన 285 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దాంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్�
Bangladeshi Women | భారత్ నుంచి బహిష్కరించిన ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలు అక్రమంగా దేశంలోకి తిరిగి ప్రవేశించారు. ఆ మహిళల గురించి పోలీసులకు తెలిసింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. తిరిగి భారత్లోకి ప్రవేశించేందుకు ఎ�
INDvNZ: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రె�
ఇటలీకి చెందిన లగ్జరీ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ..ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి పది కొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నది. వీటిలో కొత్త మాడళ్లతోపాటు అప్డేటెడ్ మాడళ్లు కూడా ఉన్నాయని కంపెనీ ఎండీ బిపుల్
Student Visas : భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. భారతీయ విద్యార్థుల్ని హై రిస్క్ కేటగిరిలో ఉంచింది. దీంతో భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల మంజూరులో చాలా ఇబ్బందులుంటాయి
Trump Tariffs | ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఏ
జమ్ము కశ్మీరులోని షక్స్గామ్ లోయ ప్రాంతాన్ని తన భూభాగంగా ప్రకటించుకున్న చైనా.. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ద్వారా పాకిస్థాన్కు ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.
మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది.
‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
జమ్ము కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది.
కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వ