ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు.
న్యూఢిల్లీ, జూలై 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తు�
మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం,
ఇంగ్లండ్తో సిరీస్ను 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్�
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టులో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. సాయిసుదర్శన్ 25, గిల్ 15 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. జై�
Piyush Goyal: ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టారిఫ్ల వల్ల కలిగే పరిణామ�
India Toss: అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియా వరుసగా 15వ సారి టాస్ ఓడింది. ఇవాళ ఓవల్లో ఇంగ్లండ్తో ప్రారంభమైన అయిదో టెస్టులోనూ శుభమన్ గిల్ టాస్ ఓడిపోయాడు. ఈ సిరీస్లో అయిదు మ్యాచుల్లోనూ అతను టాస్ను కోల�
Gold Demand | ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ మూడుశాతం పెరిగి 1,249 టన్నులకు చేరుకుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా డిమాండ్ పెరగడం విశేషం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. వేగంగా మారుతున్న భౌగో�
గుర్తుంచుకోండి. భారత్ మా(అమెరికా) మిత్ర దేశమే. ఎన్నో ఏండ్లుగా ఆ దేశం (భారత్)తో మాకు సత్సంబంధాలున్నాయి. అయినప్పటికీ అధిక సుంకాల కారణంగా ఆ దేశంతో వ్యాపారం పరిమితంగానే చేయాల్సి వస్తున్నది. ప్రపంచంలోనే దిగు
ఏమిటీ.. ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడుతున్నారు.. విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ అనుమానం నిజమే.. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు కూడా ఆ విషయాన్నే నిర్ధారిస�
Reliance | ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్ను నిలుపుకుంది. ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా జాబితాలో 88వ స్థానంల�
దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,2
Rajnath Singh: పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులకు తామేమీ తలొగ్గమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో పాకిస్థాన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న
బీహార్లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్ అధికారుల నుంచి ‘డాగ్ బాబు’ అనే పేరుతో డిజిటల్ రూపం
Poorest Man In Madhya Pradesh | దేశంలోనే అత్యంత పేద వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఆ వ్యక్తి సంవత్సర ఆదాయం సున్నా. అధికారులు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘట�