T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఐసీసీ హెచ్చరించిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వైఖరిలో మార్పు రానట్లు కనిపిస్తోంది.
President Droupadi Murmu : మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విదేశీ పాలన సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు ఆమె నివాళులర్పిం�
T20 World Cup 2026 : వరల్డ్కప్ సన్నద్ధతలో భాగంగా కివీస్తో సిరీస్ ముగియగానే విశ్రాంతి తీసుకోకుండా వామప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. గత సీజన్ ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా(South Africa)తోనే ప్రాక్టీస్ మ్యాచ్తో మెగా టోర్నీ�
T20 World Cup : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీస
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఒక దేశ పాలనలో అనుసరించాల్సిన మౌలిక చట్టమే రాజ్యాంగం. దేశ ప్రజల హక్కులు, సంక్షేమం దృష్ట్యా చూస్తే భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రచన. దేశ ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ వజ్ర కవచంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ
India tariffs | భారత్ ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సుంకాల్ని అమెరికా తగ్గించే యోచనలో ఉంది. దీనికి కారణం.. రష్యా నుంచి ఇటీవల చమురు కొనుగోళ్లను ఇండియా తగ్గించడమే.
వేదిక మారినా భారత జట్టు దూకుడు మారలేదు. రాయ్పూర్లో న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యం టీమ్ఇండియాకు ఏమాత్రం సరిపోలేదు.
భారత్కు వెళ్లకూడదన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నా రా? అసలు దీనిపై ఆ దేశ ప్రభుత్వం గానీ, క్రికెట్ బోర్డు గానీ ఆటగాళ్లతో చర్చ లు జరుపలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నద�
Motorola Signature : మోటోరోలా సంస్థ ‘సిగ్నేచర్’ పేరుతో ఫ్లాగ్ షిప్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. గోల్డ్ స్టాండర్డ్ ఫొటోగ్రఫీతో ఈ ఫోన్ రూపొందింది. ఫొటోలు, వీడియోలు తీసుకునేవారికి ఈ ఫోన్ చాలా ఉపయోగకరంగా
Netaji Ashes:నేతాజీ సుభాష్ చంద్రబోసు 129వ జయంతి ఇవాళ. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె అనితా బోసు ఓ డిమాండ్ చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న సుభాష్ చంద్రబోసు అస్తికలను తీసుకువచ్చేందుకు భారతీయులు మద్దత�
Bangladesh | రానున్న టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడకుంటే వేటు తప్పదని ఐసీసీ హెచ్చరించినా బంగ్లాదేశ్ మాత్రం పట్టు వీడలేదు. ఐసీసీ ఇచ్చిన 24 గంటల అల్టిమేటాన్ని, మరో దేశంతో భర్తీచేస్తామన్న హెచ్చరికనూ ఆ దేశం లెక్కచేయల
ప్రపంచ దేశాలు 1945 నుంచి 2017 వరకు నిర్వహించిన అణ్వాయుధాల పరీక్షల కారణంగా కనీసం 40 లక్షల మందిని అకాల మృత్యువు కబళించింది. వీరంతా క్యాన్సర్, ఇతర వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోయారు.