India US Trade Deal | అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మ�
Trump Tariffs | వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభ�
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి.
ప్రజారోగ్యం, ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి కోళ్లు, కోడిగుడ్ల దిగుమతిపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్�
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్
ఇజ్రాయెల్కు భారతదేశ బలమైన మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆ దేశంతో దృఢంగా నిలుస్తామని అన్నారు. అదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన�
Saudi Arabia | అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ �
Donald Trump: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరిగేదని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే సుమారు 3.5 కోట్ల మంది మరణించేవారని పాక్ ప్రధాని చెప్పినట్లు ట్రంప్ అన్నారు. క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించ�
Indian Cricketer | భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్యాంప్ను విడిచి స్వగ్రామానికి వెళ్లాడు. అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుక
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్తు అవకాశాలను కఠినంగా మారడంతో మిగిలిన రెండు మ్యాచ్ల�