ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
Sanju Samson | టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ఒక్క మ్యాచ్తో స్టార్గా మారిపోయాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 50 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వికెట్లు వరు�
ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
Sanju Samson: ఫామ్లో లేని సమయంలో సంజూ శాంసన్ ఇబ్బందులు పడ్డాడు. ఆ టైంలో తనపై తనకు నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్, సోషల్ మీడియాను స్విచాఫ్ చేశాడు. ఆటపై ఫోకస్ పెట్టి మళ్లీ రాణించాడు. ట�
Uranium deal | కెనడా ప్రధాని (Canada PM) మార్క్ కార్నీ (Mark Carney) భారత్లో పర్యటిస్తున్న వేళ.. భారత్-కెనడా (India-Canada) దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం (Uranium deal) పై రెండు దేశాలు �
IND vs AFG : స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వైట్వాష్తో రేసులో వెనకబడిన శుభ్మన్ గిల్ (Shubman Gill) సేన.. జూన్లో సొంతగడ్డపైనే అఫ్గనిస్థాన్ (Afghanistan)తో తలపడనుంది.
స్వదేశంలో భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. వరల్డ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా మూడో వన్డేలో�
వేసవి ఇంకా రాక ముందే.. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎక్కడికైనా విహారానికి వెళ్దామంటే ఎండలు అప్పుడే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎండలకు గొడుగు పట్టే కొడుగుకు నిరభ్యంతరంగా వెళ్లిపో�
Samsung Galaxy S26 : సౌత్ కొరియాకు చెందిన బ్రాండ్ సామ్సంగ్ తాజాగా మరికొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్లను విడుదల చేసింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గెలాక్సీ ఎస్26 ప్లస్, గెలాక్సీ ఎస్26 అల్ట్రా పేర్లతో మూడు హైఎండ్ ఫోన్లను మార్క�
Israel : ఇరాన్పై ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అటు ఇరాన్లోని, ఇటు ఇజ్రాయెల్లోని భారతీయులకు మన రాయబార కార్యాలయాలు కీల�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఎఫ్డీఐలు 18 శాతం పెరిగి 47.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
మంచు కొండల్లో విహారం.. మహాద్భుతంగా సాగుతుంది. అందుకే, శీతాకాలం మంచు కురిసేవేళలో.. హిమాలయాల సందర్శన అధికం అవుతుంది. అయితే, కొందరికి చలికాలంలో మంచు పర్వతాలకు వెళ్లడం తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ.. చెన్నైలో జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశ�
T20 World Cup : తదుపరి రెండు మ్యాచుల్లో విజయం ఒక్కటే సరిపోదు. ఏదో గెలిచాం అన్నట్టుగా కాకుండా సంచలన విజయంతో ఆఫ్రికా జట్టుకు చెక్ పెట్టి రన్రేటు మెరుగుపరచుకోవాలి. ఇదంతా సాధ్యమవ్వాలంటే.. క్రీజునంటుకొని.. విధ్వంసక ఆ�