బీహార్ ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ హాకీలో భారత జట్టు బోణీ కొట్టింది. పూల్ ఏలో భాగంగా రాజ్గిర్లో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్.. 4-3తో చైనాపై విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.
భారత్-పాకిస్థాన్ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇ�
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
భారత దేశంపై టారిఫ్ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించ�
అమెరికా విధించిన అదనపు టారిఫ్ల అమలు మన దేశంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించిన శ్వేత సౌధం �
ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ టూర్లో మరో టెస్టు అయినా ఆడేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్లో పెద్ద ఎత్తున బ్యాటరీ సెల్స్ తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం వెనుకున్న కారణాల్లో లిథియం కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తుండటం ఒకటని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్�
భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్లో జరుగనుంది.
Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�